Home Search
పోలవరం - search results
If you're not happy with the results, please do another search
పోలవరం నిర్వాసితుల పాదయాత్ర, రాజకీయ ప్రభావం చూపుతుందా?
ఏపీలో గిరిజన ప్రాంతాల్లో వైఎస్సార్సీపీకి గట్టిపట్టుంది. వరుసగా రెండు సాధారణ ఎన్నికల్లోనూ ఆపార్టీ తిరుగులేని విజయాలు సాధించింది. ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను దాదాపుగా దక్కించుకుంది. 2019లో మొత్తం అన్ని స్థానాలు ఆపార్టీ ఖాతాలో...
రాబోయే ఏపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ, పోలవరం పూర్తిచేయడంపై మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం, పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడం సహా పలు అంశాలపై తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు....
సీడబ్ల్యూసీ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీ, భద్రాద్రిలో బ్యాక్ వాటర్ ప్రభావం సహా ఇతర అంశాలపై కీలక...
ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పేరొందిన పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పలు అంశాలపై చర్చించేందుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) భేటీ అయింది. బుధవారం హైదరాబాద్లోని కృష్ణా-గోదావరి భవన్లో...
పోలవరంపై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు.. ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందన ఇదే!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మంత్రుల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. వివిధ సందర్భాల్లో ఏపీలోని పరిస్థితులపై తెలంగాణ మంత్రులు ఏవో ఒక వ్యాఖ్యలు చేయడం.. దానికి ఏపీ మంత్రులు స్పందించడం తెలిసిందే....
పోలవరం బాధితులకి పునరావాసం పూర్తి కాగానే, పరిహారం బదిలీ చేస్తాం – ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ముంపు బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆయన త్వరలోనే వారికి నష్ట పరిహారం బదిలీ చేస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చారు. సోమవారం...
నేను బ్రతికి ఉండగా పోలవరం నిర్మాణం పూర్తవుతుందనే నమ్మకం లేదు – మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్
ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పోలవరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బ్రతికి ఉండగా పోలవరం నిర్మాణం పూర్తవుతుందనే నమ్మకం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు...
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీడబ్ల్యూసీ బృందం.. గోదావరి వరదల నేపథ్యంలో క్షేత్ర స్థాయి తనిఖీ
గోదావరి వరదల తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం బృందం ఆదివారం సందర్శించింది. ఖయ్యామ్ మహ్మద్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం ప్రాజెక్టు అప్పర్ కాఫర్ డ్యామ్ స్పిల్...
నేడు భద్రాచలంలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు, పోలవరం విలీన మండలాల్లో వరద బాధితుల పరామర్శ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు గ్రామాల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఏపీలోని ఏలూరు జిల్లాలలోని వరద ప్రభావిత...
పరిహారం ఇచ్చాకే పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నింపుతాం, ఏ ఒక్కరికీ అన్యాయం జరగనీయం: సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుసగా రెండో రోజు కూడా గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడుతున్నారు. రెండోరోజు (జూలై 27, బుధవారం) పర్యటనలో భాగంగా అల్లూరి...
పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలు.. స్పందించిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ
గోదావరికి వచ్చిన భారీ వరదల కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు రాష్ట్రాలలో గోదావరి పరివాహక ప్రాంతాలలో అనేక చోట్ల పలు గ్రామాలు నీట మునిగాయి. ఈ క్రమంలో...