Home Search
భారతదేశం - search results
If you're not happy with the results, please do another search
భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నగరం ఢిల్లీనే అట..
ప్రపంచంలోనే అత్యంత పొల్యూషన్ సిటీగా ఢిల్లీ నిలవడం పర్యావరణవేత్తలను ఆందోళనలో పడేస్తోంది. అవును అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ అగ్రస్థానంలో నిలవగా.. కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీతో పాటు కోల్కతా, ముంబై సిటీలు...
భారతదేశంలో ‘నిరుద్యోగ రేటు’ పెరుగుతోంది: సర్వే
భారతదేశంలోని ఉన్నత విద్యావంతులలో.. ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారి సంఖ్య ఎక్కువ అవుతుందని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ తాజా నివేదిక వెల్లడించింది. డిగ్రీలు లేదా డిప్లొమాలు ఉన్నవారిలో నిరుద్యోగ రేట్లు ఎక్కువగా ఉన్నట్లు...
భారతదేశంలో మార్చి నెలలో 18 లక్షలకు పైగా ఖాతాలను బ్లాక్ చేసిన ‘వాట్సాప్’ కంపెనీ
భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ ప్లాట్ఫారమ్ 'వాట్సాప్' కంపెనీ ఒక సంచలన నివేదిక వెల్లడించింది. దానిప్రకారం, భారతదేశంలో కొత్త ఐటి రూల్స్ 2021కి అనుగుణంగా ఒక్క మార్చి నెలలోనే దేశవ్యాప్తంగా 18...
భారతదేశం ఎప్పుడూ ఏ దేశానికి లేదా సమాజానికి ముప్పు కలిగించలేదు: ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన శ్రీ గురు తేగ్ బహదూర్ జీ 400వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రధాని శ్రీ గురు తేగ్ బహదూర్ జీకి ప్రార్థనలు చేశారు,...
ఉత్తర భారతదేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఢిల్లీలో ఒక్కరోజులోనే 50% మేర పెరుగుదల
దేశ రాజధాని ఢిల్లీ సహా నాలుగు ముఖ్యమైన నగరాల్లో కోవిడ్-19 కేసుల్లో క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. నిన్న 4.34 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 1,007 కొత్త కరోనా వైరస్ ఇన్ఫెక్షన్...
భారతదేశంలో కరోనా నియంత్రణలో వ్యాక్సిన్ కీలకపాత్ర – కేంద్ర ఆరోగ్యశాఖ
భారతదేశంలో కరోనా వ్యాప్తిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ వినియోగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అందులో భాగంగానే ఇప్పటి వరకూ 171.79కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది....
ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు భారతదేశం యొక్క అవసరం: ప్రధాని మోదీ
గుజరాత్లోని కెవడియాలో గురువారం నాడు జరిగిన 80వ అఖిల భారత ప్రిసైడింగ్ ఆఫీసర్ల ముగింపు సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. మహాత్మా గాంధీజీ స్ఫూర్తిని, సర్దార్...
“గళం’’ వినిపించారు.. బలం పెంచుకున్నారా?
పదేళ్ల కిందట సూపర్ సక్సెస్ కాంబినేషన్గా పేరొందిన నరేంద్ర మోదీ, చంద్రబాబు ద్వయం.. మరోసారి సక్సెస్ సొంతం చేసుకుంటుందా.. అంటే అవును అన్నట్లుగానే తాజా రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట...
ఎక్కడికైనా రూ.99 మాత్రమే టికెట్ ధర
జర్మనీ రవాణా కంపెనీ ఫ్లిక్స్బస్ భారతదేశంలోకి అడుగు పెడుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద అతిపెద్ద బస్ మార్కెట్ అయిన ఇండియాలో ప్రయాణికుల కోసం తక్కువ ధరకే మెరుగైన ఇంటర్సిటీ ప్రయాణ...
కృత్రిమ చేప మాంసం.. దేశంలోనే తొలి ప్రాజెక్ట్
టెక్నాలజీ డెవలప్ అయి కోరుకున్న వస్తువే కాదు.. కోరుకున్న రుచినీ కూడా పొందొచ్చంటూ నాన్ వెజ్ లవర్స్ కోసం గుడ్ న్యూస్ వినిపిస్తోంది. సీఫుడ్కు గిరాకీ పెరుగుతుండటంతో.. భారతదేశంలోనే తొలిసారి ల్యాబ్లో చేప...