Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
భారత్లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత ఉందా?
ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు క్రిప్టో కరెన్సీ. కొందరు క్రిప్టోలో పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు అర్జించడంతో.. చాలా మంది క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. కానీ భారత్లో క్రిప్టో...
పొత్తు దిశగా కాంగ్రెస్-జై భారత్ పార్టీలు?
ఎన్నికలవేళ ఏపీలో ఎత్తులు, పొత్తులు, జంపింగ్ రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీని ఢీ కొట్టేందుకు ప్రధానప్రతిపక్షమైన తెలుగుదేశం-జనసేన పార్టీలు పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాయి. ఎలాగైనా వైసీపీని గద్దె దించేలా.. అధికారం...
ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన జై భారత్ నేషనల్ పార్టీ
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ప్రధాన పార్టీలన్నీ స్పీడ్ పెంచేశాయి. ఎన్నికలపై ఫోకస్ పెట్టి దూకుడుగా ముందుకెళ్తున్నాయి. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఇటీవల జై భారత్ నేషనల్ పార్టీ పేరిట రాజకీయ...
ప్రజాస్వామ్య పాలనలేని చైనాతో భారత్ను పోల్చడం సరికాదు: మోడీ
ఆర్థిక వృద్ధిలో భారత్ను కొందరు చైనాతో పోల్చడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తప్పు పట్టారు. తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్థిక వృద్ధిలో భారత్ను చైనాతో పోల్చడం సరికాదని మోడీ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్ను...
దశాబ్ధమంతా వానలు..ఎండలే :భారత్పై డబ్ల్యూఎంవో రిపోర్ట్
వాతావరణ మార్పులపై దుబాయ్లో జరిగిన సమావేశంలో.. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ ఓ రిపోర్టును విడుదల చేసింది. గత దశాబ్ధం అంటే 2011 నుంచి 2020 వరకు.. ఇండియాలో వాతావరణ మార్పులలో...
పాఠ్య పుస్తకాల్లో కూడా ఇండియా స్ధానంలో భారత్ పేరు
ఇప్పటి వరకూ భారతదేశాన్ని ఇండియాగా పిలుచుకునేవారు. అయితే ఈ పేరును భారత్గా మార్చేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ, జాతీయ వేదికలపై వాడేస్తోంది. ఇండియా పేరును భారత్గా అభివర్ణిస్తూ అన్ని చోట్లా...
వీసాలు కావాలా? కానీ ఒక్క కండీషన్ అంటోన్న భారత్
భారతదేశం, కెనడా దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొనడంతో.. కొద్ది రోజుల క్రితం కెనడియన్లకు వీసా సేవల్ని ఇండియా తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే తాజాగే ఇదే అంశంపై కేంద్ర విదేశాంగ మంత్రి జై...
భారత్లో అఫ్గాన్ ఎంబసీని మూసివేత
ఇండియాలో తమ దౌత్య కార్యకలాపాలను ఇకపై మూసివేస్తున్నట్లు అఫ్గనిస్థాన్ ఎంబసీ పేరుతో.. కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఓ సందేశం నయా చర్చకు దారి తీస్తోంది.
రాబోయే రెండు రోజుల్లో తమ ఎంబసీని మూసివేయాలని నిర్ణయించినట్లు...
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు
విజయవాడ టూ చెన్నై, హైదరాబాద్ టూ బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ పరుగులు పెట్టేందుకు ముహుర్తం ఖరారయిపోయింది. సెప్టెంబర్ 24న ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ఏకంగా...
జీ20 సదస్సు నిర్వహిస్తోన్న భారత్కు కలిగే ప్రయోజనాలు
దేశ రాజధాని డిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరుగుతున్న జీ20 సదస్సుకు.. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాధినేతలతో సహా ఎన్నో దేశాలకు చెందిన ప్రముఖులు వచ్చారు. అయితే...