Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
ముగిసిన 44వ చెస్ ఒలింపియాడ్, ఓపెన్, మహిళల కేటగిరీల్లో భారత్ కు కాంస్య పతకాలు
చెన్నై వేదికగా జరిగిన 44వ చెస్ ఒలింపియాడ్ పోటీలు ముగిశాయి. జూలై 28న ప్రారంభమైన చెస్ ఒలింపియాడ్ ఆగస్టు 9 వరకు కొనసాగింది. కాగా ఈ టోర్నీలో భారత్ ఖాతాలో రెండు పతకాలు...
కామన్వెల్త్ గేమ్స్-2022: శనివారం ఒక్కరోజే భారత్కు 14 పతకాలు, 40కి చేరిన మొత్తం మెడల్స్
ఇంగ్లాండ్ బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్-2022 లో శనివారం భారత్ అదరగొట్టింది. గేమ్స్లో తొమ్మిదవ రోజైన ఆగస్టు 6వ తేదీన 4 స్వర్ణాలతో సహా మొత్తం 14 పతకాలు సాధించింది....
వెస్టిండీస్ తో భారత్ రెండో టీ20 నేడే, మరో విజయంపై రోహిత్ సేన కన్ను
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నేడు (ఆగస్టు 1, సోమవారం) వార్నర్ పార్క్ స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.00 గంటల నుంచి ఈ టీ20...
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్-2025 కు భారత్ ఆతిథ్యం, ఐసీసీ కమిటీలోకి వీవీఎస్ లక్ష్మణ్
బర్మింగ్హామ్లో జరుగుతున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వార్షిక సదస్సులో 2024-2027 మధ్య జరిగే ప్రతి ప్రధాన ఐసీసీ మహిళల టోర్నమెంట్కు ఆతిథ్యం ఇచ్చే దేశాలు నిర్ధారించబడ్డాయి. నాలుగేళ్లలో మొత్తం నాలుగు మహిళల...
రెండో వన్డేలో విండీస్పై భారత్ జయభేరి.. వన్డేల్లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన టీమిండియా
వెస్టిండీస్పై టీమిండియా ఘన విజయం సాధించింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన...
కామన్ వెల్త్ గేమ్స్-2022: భారత్ నుంచి వెళ్లే అథ్లెట్స్ బృందంతో జూలై 20న మాట్లాడనున్న ప్రధాని మోదీ
ఇంగ్లాండ్ లోని బర్మింగ్హామ్ వేదికగా జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు కామన్ వెల్త్ గేమ్స్-2022 జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామన్వెల్త్ గేమ్స్ కు భారత్ నుంచి వెళ్లే...
భారత్లో కలకలం రేపుతున్న ‘మంకీపాక్స్’ వైరస్.. కేరళలో నమోదైన రెండో కేసు
భారత్లో 'మంకీపాక్స్' వైరస్ కలకలం రేపుతోంది. ఇటీవలే దేశంలో మంకీపాక్స్ తొలికేసు నమోదైన కేరళలోనే తాజాగా రెండవ కేసు కూడా వెలుగుచూసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ సోమవారం...
ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి వన్డే నేడు.. గాయం కారణంగా విరాట్ కోహ్లీ దూరం
ఇంగ్లండ్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1 తేడాతో గెలుచుచుకున్న భారత్ ఈరోజు నుంచి వన్డే సిరీస్ ఆడనుంది. కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా మంగళవారం తొలి వన్డే ఆడనుంది. వన్డేల్లోనూ సత్తాచాటాలని రోహిత్శర్మ...
నేడు భారత్ బంద్కు పిలుపునిచ్చిన ఆర్మీ అభ్యర్థులు.. అనుమతి లేదన్న కేంద్రం, పలు రాష్ట్రాల్లో హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న 'అగ్నిపథ్' పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రం మాత్రం దీనిపై వెనుకడుగు వేసేది లేదని, ఎట్టిపరిస్థితుల్లో పథకాన్ని కొనసాగిస్తామని ప్రకటించిన నేపథ్యంలో.....
భారత్లో క్రికెట్ అనేది ఒక మతం, అది డబ్బుకి సంబంధించినది కాదు – బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ
భారత్లో క్రికెట్ అనేది ఒక మతం, అది డబ్బుకి సంబంధించినది కాదని పేర్కొన్నారు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ. ఈ మేరకు ఐపిఎల్...