Home Search
ముఖేష్ అంబానీ - search results
If you're not happy with the results, please do another search
ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న ముఖేష్ అంబానీ-ఇషా అంబానీ
దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న ముఖేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్ కంపెనీల పగ్గాలు పిల్లలకు అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వ్యాపారాలు మెరుపు వేగంతో విస్తరిస్తూ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రధానంగా...
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: ముఖేష్ అంబానీ కీలక ప్రకటన.. ఏపీలో 10 గిగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్లో 10 గిగావాట్ల పునరుత్పాదక సౌరశక్తి ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు తమ గ్రూప్ పెట్టుబడులు పెట్టనుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విశాఖపట్నం వేదికగా...
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను ప్రారంభించిన సీఎం జగన్.. హాజరైన ముఖేష్ అంబానీ, కుమార మంగళం బిర్లా, నవీన్...
ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మేరకు శుక్రవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనిని ప్రారంభించారు....
వరల్డ్ రిచెస్ట్ ఇండియన్గా ముఖేష్ అంబానీ.. రెండో స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గౌతమ్ ఇండస్ట్రీస్ అధినేత గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు. ఈ మేరకు ప్రఖ్యాత ఫోర్బ్స్ రియల్ టైమ్ ప్రకటించింది....
రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయ విస్తరణకు ముఖేష్ అంబానీ యత్నం.. సింగపూర్లో ఆఫీస్ ఏర్పాటు?
ఆసియాలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ను అంతర్జాతీయంగా విస్తరించేందుకు అంబానీ సింగపూర్లో ఫ్యామిలీ ఆఫీస్ను ఏర్పాటు...
ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం.. టాప్ బిడ్డర్గా నిలిచిన ముఖేష్ అంబానీ సంస్థ జియో, కేంద్రానికి రూ. 1.5...
భారతదేశపు అతిపెద్ద 5G స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ సోమవారం 7వ రోజున ముగిసింది. కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో ₹ 1.5 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్ విక్రయించబడింది. మొత్తం 10...
ప్రపంచంలో 6Gని అందించే మొట్టమొదటి కంపెనీగా జియో నిలుస్తుంది: ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన కంపెనీ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా పెద్ద ప్రకటన చేశారు. 6G సామర్థ్యాల అభివృద్ధిలో జియో ప్లాట్ఫారమ్లు గ్లోబల్ లీడర్గా మారేందుకు సిద్ధంగా...
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన.. దీపావళి నాటికి దేశంలోని ముఖ్య నగరాల్లో జియో 5జీ సేవలు...
దీపావళి నాటికి దేశంలోని ముఖ్య నగరాల్లో జియో 5G సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. ఈ మేరకు ఆయన సోమవారం 45వ రిలయన్స్ ఏజీఎం (వార్షిక సర్వసభ్య...
అంబానీ, అదానీ వెనక్కి..
భారత దేశంలో అత్యంత సంపన్నులు ఎవరు అనగానే.. ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది అంబానీ లేదా అదానీ పేరులే. కానీ ఇప్పుడు ఈ లెక్కలు మారాయి. వీరిద్దరినీ వెనక్కి నెట్టేసి మరి మరో ముగ్గురు...
ఫోర్బ్స్ భారత దేశపు టాప్ 100 ధనవంతుల జాబితా: ముకేశ్ అంబానీ నెంబర్ వన్
ఈ ఏడాది భారత దేశపు టాప్-100 ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో నిలిచారు. వరుసగా 13 వ ఏడాది...