Home Search
రాజీవ్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులందరినీ విడుదల చేయండి – సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులందరినీ విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో...
నేటి నుంచే కాంగ్రెస్ ‘భారత్ జోడో’ యాత్ర.. తండ్రి రాజీవ్ గాంధీ స్మారకం వద్ద నివాళులర్పించిన రాహుల్
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునరుజ్జీవం తేవడానికి, అలాగే మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి తేవడానికై ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ బుధవారం తమిళనాడు లోని కన్యాకుమారిలో ప్రారంభం కానుంది....
రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఘనంగా నివాళులర్పించారు. శనివారం ఉదయం ఢిల్లీలోని...
నేడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. ఘనంగా నివాళులర్పించిన సోనియా, రాహుల్, ప్రియాంక
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సోనియా, ప్రియాంక, రాహుల్ ఘనంగా నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ సతీమణి, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ మరియు...
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరు మార్పు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన
దేశంలో క్రీడలకు సంబంధించి అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్ చంద్...
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డులకు సిఫారసు చేయబడిన క్రీడాకారులు వీళ్లే …
జాతీయ క్రీడా పురస్కారాలు-2021 లో భాగంగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచర్య, ధ్యాన్ చంద్ సహా పలు అవార్డుల కోసం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ...
కేంద్రం కీలక నిర్ణయం, రాజీవ్ గాంధీ ఫౌండేషన్, చారిటబుల్ ట్రస్ట్ లపై విచారణకు కమిటీ ఏర్పాటు
రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ లపై వస్తున్న ఆర్థిక అవకతవకల ఆరోపణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ట్రస్ట్...
రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు, 30 ఏళ్లకుపైగా జైలుశిక్ష తర్వాత దోషి పేరరివాళన్ విడుదల
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బుధవారం సంచలన ఆదేశాలు ఇచ్చింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ ఖైదీలలో ఒకరైన ఏజీ పేరరివాళన్ ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు...
ముగిసిన కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’.. శ్రీనగర్లో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం, హాజరైన పలు పార్టీల నేతలు
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' సోమవారం శ్రీనగర్లో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి...
గాంధీభవన్లో ఘనంగా కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
భారత జాతీయ కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం గాంధీభవన్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టీపీసీసీ చీఫ్ ఎ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన...