Home Search
రామ్ నాథ్ కోవింద్ - search results
If you're not happy with the results, please do another search
అస్సాం మరియు మిజోరాం రాష్ట్రాల్లో పర్యటిస్తున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అస్సాం మరియు మిజోరాం రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన మే 3న ప్రారంభమవగా, మే 6 వరకు కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా మే 4,...
నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ‘నారీ శక్తి పురస్కార్’- 2020 మరియు 2021 ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2020 మరియు 2021...
రాష్ట్రపతి భవన్లో ఆరోగ్యవనాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, పాల్గొన్న ప్రధాని మోదీ
రాష్ట్రపతి భవన్లో నూతనంగా అభివృద్ధి చేసిన ఆరోగ్య వనాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ప్రారంభించారు. 6.6 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆరోగ్య వనం...
ఫిబ్రవరి 20న విశాఖపట్నం పర్యటనకు రానున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి రెండు రోజుల పాటుగా విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ముందుగా ఫిబ్రవరి 20న మధ్యాహ్ననానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ భువనేశ్వర్ నుంచి ప్రత్యేక...
సుప్రీంకోర్టు జడ్జిలుగా 9 మంది నియామకానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవలే సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా(జడ్జిలు) నియామకం కోసం తొమ్మిదిమంది పేర్లను సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కొలీజియం...
కోవిడ్ పై పోరు: 30 % వేతనం తగ్గించుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక సంవత్సరం పాటు తన వేతనాన్ని 30 శాతం తగ్గించుకుంటు నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్రపతి భవన్లో...
పార్లమెంట్ లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమం, హాజరైన ప్రధాని మోదీ, ఎంపీలు
పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో శనివారం సాయంత్రం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతిగా పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న రామ్నాథ్ కోవింద్ జూలై 24న పదవీ విరమణ చేయబోతున్నారు....
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు నేడు ఢిల్లీలో ప్రధాని మోదీ వీడ్కోలు విందు
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (జూలై 22, శుక్రవారం) సాయంత్రం 5:30 గంటలకు ఢిల్లీలోని హోటల్ అశోక్ లో వీడ్కోలు విందు ఏర్పాటు చేశారు. భారతదేశ అత్యున్నత...
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు
కాంగ్రెస్ నాయకుల ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిసింది. రాష్ట్రపతిని కలిసిన వారిలో కాంగ్రెస్ రాజ్యసభ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు...
జమైకా పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. కింగ్స్టన్లో ప్రవాస భారతీయుల ఘన స్వాగతం
నాలుగు రోజుల జమైకా పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కింగ్స్టన్లోని నార్మన్ మ్యాన్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. జమైకాలో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి. దీంతో తొలిసారిగా తమ దేశం...