Home Search
రాష్ట్రపతి ముర్ము - search results
If you're not happy with the results, please do another search
డా. అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ నివాళులు, పాల్గొన్న ఖర్గే, సోనియా
భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం పార్లమెంట్ హౌస్ లాన్ వద్ద బాబాసాహెబ్...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. రాష్ట్రపతి ముర్ము కీలక ప్రసంగం, పాల్గొన్న ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. కాగా ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాల మొదటి రోజు పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా వస్తోన్న...
ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము, పాల్గొన్న ప్రధాని మోదీ
భారతదేశం యొక్క 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా త్రివిధ దళాల...
భారత్ తోలి రాష్ట్రపతి డా.రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
భారతదేశ తొలి రాష్ట్రపతి, రాజకీయవేత్త, భారత స్వాతంత్య్ర పోరాటయోధుడు డా.రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి భవన్లో...
రాష్ట్రపతి భవన్లో అర్జున అవార్డుల ప్రదానోత్సవం.. కోచ్లను, క్రీడాకారులను సత్కరించిన రాష్ట్రపతి ముర్ము
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అర్జున అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో 25 మంది క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 'అర్జున' అవార్డులను ప్రదానం చేశారు. ఏడుగురు కోచ్లకు...
నేడు ఢిల్లీ రాంలీలా మైదాన్లో హీరో ప్రభాస్ చేతుల మీదుగా ‘రావణ దహనం’.. పాల్గొననున్న రాష్ట్రపతి ముర్ము, సీఎం...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు అరుదైన గౌరవం దక్కనుంది. ప్రతి సంవత్సరం దసరా పండగా సందర్భంగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 'రావణ దహనం' కార్యక్రమం నిర్వహించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో...
ముగిసిన క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు.. కింగ్ చార్లెస్-3ని కలిసి సంతాపం తెలిపిన రాష్ట్రపతి ముర్ము
దివంగత బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం లండన్లోని వెస్ట్మినిస్టర్ అబ్బేలో జరిగాయి. లక్షల మంది బ్రిటన్ పౌరులు అశ్రునయనాలతో తమ ప్రియతమ రాణికి తుది వీడ్కోలు పలికారు. ముందుగా క్వీన్స్ శవపేటిక...
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కన్నుమూత.. సంతాపం తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
బ్రిటన్ను సుదీర్ఘకాలం పాలించిన క్వీన్ ఎలిజబెత్-2 కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య కారణ అనారోగ్యంతో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు...
దేశ ప్రజలకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం గణేష్ చతుర్థి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్లో.. 'గణేష్ చతుర్థి సందర్భంగా దేశప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మంగళమూర్తి గణేశుడు విజ్ఞానానికి, సాఫల్యానికి...
కామన్ వెల్త్ గేమ్స్-2022: భారత్ బృందానికి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
ఇంగ్లాండ్ లోని బర్మింగ్హామ్ వేదికగా జూలై 28న కామన్ వెల్త్ గేమ్స్-2022 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. నేటి (జూలై 29, శుక్రవారం) నుంచి క్రీడా సమరం మొదలుకానుంది. ఈ...