Home Search
వైఎస్ జగన్ - search results
If you're not happy with the results, please do another search
హోంశాఖపై సీఎం వైఎస్ జగన్ కీలక సమీక్ష.. దిశ యాప్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హోంశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా 'దిశ' ప్రాజెక్టుపై కూడా ప్రత్యేక సమీక్ష చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్మాకంగా తీసుకొచ్చిన 'దిశ'...
నేడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో సీఎం వైఎస్ జగన్ భేటీ, కీలక అంశాలపై దిశానిర్దేశం
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతో సమావేశమవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన వారితో భేటీ...
సీఎం వైఎస్ జగన్ ను కలిసిన చదరంగ క్రీడాకారిణి చిన్నారి కోలగట్ల అలన మీనాక్షి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విశాఖపట్నానికి చెందిన చదరంగ క్రీడాకారిణి చిన్నారి కోలగట్ల అలన మీనాక్షి కలిశారు. ఈ సందర్భంగా మీనాక్షిని సీఎం...
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పార్థసారిథికి పితృ వియోగం.. పరామర్శించిన సీఎం వైఎస్ జగన్
వైఎస్ఆర్సీపీ పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారిథికి పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి కొలుసు పెద రెడ్డయ్య యాదవ్ కన్నుమూశారు. కాగా రెడ్డయ్య యాదవ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన...
ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్కుమార్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో విధులు నిర్వహించేలా...
ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన ప్రైమ్ హెల్త్కేర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్సాగర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అమెరికాలోని ప్రైమ్ హెల్త్కేర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్సాగర్ రెడ్డి కలిశారు. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ప్రైమ్ హెల్త్...
ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న నలుగురు యువ ఐపీఎస్లు అధికారులు కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్...
నంద్యాలలో ‘రామ్కో’ సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామంలో రామ్కో గ్రీన్ఫీల్డ్ సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. కాగా సీఎం...
ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ముందుగా సోమవారం ఉదయం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం వైఎస్...
రాష్ట్ర ప్రజలకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు 'శ్రీ కృష్ణ జన్మాష్టమి' పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణుడు అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో జన్మించాడని, ఆ...