Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఈనెల 17న పులివెందులలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 17వ తేదీన పులివెందులలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఒక వివాహ వేడుకలో పాల్గొననున్నారు. అలాగే పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి...
హోం శాఖపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతిపై ఫిర్యాదుల కోసం ఏసీబీ ఒక కొత్త యాప్ను తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో హోం శాఖపై సీఎం...
ముగిసిన సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన.. ఏపీకి చెందిన పలు అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ఆయన గురువారం తన పర్యటనను ముగించుకుని ఈరోజు మధ్యాహ్నానికి...
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఏర్పాటు చేయాలన్నదే మా లక్ష్యం – జీ-20 సదస్సులో సీఎం జగన్
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఏర్పాటు చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు మంగళవారం రాత్రి జీ-20 సదస్సు తొలిరోజు ప్రతినిధులతో ప్రత్యేకంగా...
వైఎస్ఆర్ ఆసరా కింద 78.94 లక్షల మంది మహిళలకు రూ.6,149 కోట్లు.. ఈనెల 25న దెందులూరులో పంపిణీ చేయనున్న...
ఆంధ్రప్రదేశ్లోని పొదుపు సంఘాల (డ్వాక్రా) మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త అందించింది. త్వరలోనే వైఎస్ఆర్ ఆసరా పథకం మూడో విడత నిధులను వారి ఖాతాల్లో జమ చేయనుంది. ఈ నెల 25న ఏలూరు...
జులైలో విశాఖకు తరలి వెళ్తున్నాం, అక్కడినుంచే పరిపాలన కొనసాగిస్తాం – ఏపీ మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో స్పష్టం...
సీఎం జగన్ కీలక నిర్ణయం.. మార్చి 15 నుంచి ఏపీలో పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 15 నుంచి ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన...
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను ప్రారంభించిన సీఎం జగన్.. హాజరైన ముఖేష్ అంబానీ, కుమార మంగళం బిర్లా, నవీన్...
ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మేరకు శుక్రవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనిని ప్రారంభించారు....
‘వైఎస్ఆర్ రైతు భరోసా’ కింద 51.12 లక్షల మందికి రూ. 1,090.76 కోట్ల నగదు పంపిణీ చేసిన సీఎం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం (ఫిబ్రవరి 28, 2023) గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహించిన ‘వైఎస్ఆర్...
రేపు తెనాలిలో పర్యటించనున్న సీఎం జగన్.. ‘వైఎస్ఆర్ రైతు భరోసా’ కింద రైతులకు నగదు పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం (ఫిబ్రవరి 28, 2023) గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు...