Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఏపీ పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లోని పరిశ్రమల శాఖపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమల అభివృద్ధితో పాటు పోర్టులు,...
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి
ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. సోమవారం నెల్లూరు జిల్లా వైసీపీ నాయకులు, మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వర రావుతో...
ఈనెల 17న పులివెందులలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 17వ తేదీన పులివెందులలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఒక వివాహ వేడుకలో పాల్గొననున్నారు. అలాగే పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి...
హోం శాఖపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతిపై ఫిర్యాదుల కోసం ఏసీబీ ఒక కొత్త యాప్ను తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో హోం శాఖపై సీఎం...
ఏప్రిల్ 3న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఏప్రిల్ 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన...
ముగిసిన సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన.. ఏపీకి చెందిన పలు అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ఆయన గురువారం తన పర్యటనను ముగించుకుని ఈరోజు మధ్యాహ్నానికి...
తెలుగు ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం సీఎం జగన్ ఒక ప్రకటనలో ఇలా తెలిపారు.. 'తెలుగు...
నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో కీలక భేటీలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్న ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ...
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఏర్పాటు చేయాలన్నదే మా లక్ష్యం – జీ-20 సదస్సులో సీఎం జగన్
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఏర్పాటు చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు మంగళవారం రాత్రి జీ-20 సదస్సు తొలిరోజు ప్రతినిధులతో ప్రత్యేకంగా...
సీఎం జగన్ ను కలిసిన అగస్టే టానో కోమ్ నేతృత్వంలోని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం
భారత్ లో ప్రపంచ బ్యాంక్ డైరెక్టర్ అగస్టే టానో కోమ్ నేతృత్వంలోని ప్రపంచబ్యాంక్ ప్రతినిధుల బృందం సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. ఈ...