Home Search
శిఖర్ ధావన్ - search results
If you're not happy with the results, please do another search
ఐపీఎల్-2023: పంజాబ్ కింగ్స్ జట్టు కొత్త కెప్టెన్గా శిఖర్ ధావన్ నియామకం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2023కి సంబంధించి అన్ని ప్రాంఛైజీలు సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్-2023 మినీ వేలం ప్రక్రియ త్వరలో జరగనుండడం, రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15లోగా సమర్పించాల్సి ఉండడంతో పది ఫ్రాంచైజీలు...
న్యూజిలాండ్ తో వన్డే, టీ20 సిరీస్: భారత్ జట్టు ప్రకటన, వన్డే కెప్టెన్ గా శిఖర్ ధావన్, టీ20...
భారత్ క్రికెట్ జట్టు త్వరలో న్యూజిలాండ్ లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నవంబర్ 18, 20, 22వ తేదీల్లో 3 టీ20ల సిరీస్,...
సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్ కు భారత్ జట్టు ప్రకటన, కెప్టెన్ గా శిఖర్ ధావన్
భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య అక్టోబర్ 6, 9, 11వ తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్వదేశంలో జరిగే ఈ మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్...
భారత్ vs జింబాబ్వే: తోలి వన్డేలో 10 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం, రాణించిన శిఖర్ ధావన్, గిల్
హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం భారత్, జింబాబ్వే జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. ముందుగా భారత్ జట్టు టాస్ గెలవగా కెప్టెన్...
జింబాబ్వేతో వన్డే సిరీస్కు భారత్ కెప్టెన్గా కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ గా శిఖర్ ధావన్
ఆగస్టు 18, 20, 22 తేదీల్లో భారత్, జింబాబ్వే జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. జింబాబ్వేతో వన్డే సిరీస్ కు భారత్ జట్టు ప్రకటన సందర్భంగా, రెగ్యులర్...
జింబాబ్వేతో 3 వన్డేల సిరీస్ కు భారత్ జట్టు ప్రకటన, కెప్టెన్ గా శిఖర్ ధావన్
భారత్, జింబాబ్వే జట్ల మధ్య ఆగస్టు 18, 20, 22 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగే మూడు మ్యాచుల వన్డే...
వెస్టిండీస్ తో 3 వన్డేల సిరీస్ కు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ, కెప్టెన్ గా శిఖర్ ధావన్...
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జూలై 22, 24, 27 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ తో ట్రినిడాడ్ లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగే...
వెస్టిండీస్ తో సిరీస్ కు ధావన్ స్థానంలో సంజు శాంసన్ కు చోటు
డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 22 వరకు స్వదేశంలో వెస్టిండీస్ తో జరగనున్న టీ20, వన్డే సిరీస్ లకు బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన...
హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్.. హాజరైన మంత్రి కేటీఆర్, సచిన్, రామ్చరణ్ సహా పలువురు ప్రముఖులు
దేశంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫార్ములా ఈ-రేస్ శనివారం హైదరాబాద్లో జరిగింది. వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫార్ములా ఈ రేసులో భాగంగా సాగరతీరాన నిర్వహించిన ఈ రేస్లో ఎలక్ట్రిక్ కార్లు గంటకు 322...
శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్ లకు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ
భారత్, శ్రీలంక జట్ల మధ్య జనవరి 3, 5, 7 తేదీల్లో మూడు టీ20ల సిరీస్, జనవరి 10, 12, 15 తేదీల్లో మధ్య వన్డేల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ...