Home Search
శివరాజ్ సింగ్ చౌహాన్ - search results
If you're not happy with the results, please do another search
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహన్ కు మళ్ళీ కరోనా పాజిటివ్
మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహన్ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోగా కోవిడ్-19 పాజిటివ్గా తేలింది....
కాంగ్రెస్ తీన్ మార్..!
కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. వచ్చే ఎన్నికలలో జరగనున్న ఐదు రాష్ట్రాలలో అభ్యర్థుల జాబితాలను వరుసగా ప్రకటిస్తోంది. మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో సత్తా చాటాలని తపిస్తోంది. దీనిలో భాగంగా ఆదివారం...
మధ్యప్రదేశ్: ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం, 10 మంది మృతి.. రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం...
మధ్యప్రదేశ్ లోని జబల్పూర్లో ఘోరం చోటుచేసుకుంది. పట్టణంలోని 'న్యూ లైఫ్' అనే ఒక ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా,...
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ కు కరోనా పాజిటివ్
దేశంలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్...
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు కరోనా పాజిటివ్
దేశంలో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుంది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్...
అరుణాచల్ప్రదేశ్ సీఎం పెమా ఖండూ కు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి...
మరో సీఎంకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్...
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పీఎం మోదీ
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ జూలై 21, మంగళవారం నాడు కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లక్నోలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో...
భోపాల్, ఇండోర్, జబల్పూర్ నగరాల్లో రేపు లాక్డౌన్ విధింపు
గతకొన్నిరోజులుగా దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ ఆంక్షలవైపు మొగ్గుచూపుతున్నాయి. తాజాగా సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా...
కేరళలో కరోనా వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ – సీఎం పినరయి విజయన్
దేశంలో త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశమున్న నేపథ్యంలో పంపిణీకి కావాల్సిన సన్నద్ధతపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేరళ సీఎం పినరయి...