Home Search
శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి - search results
If you're not happy with the results, please do another search
రేపటినుండి ముచ్చింతల్ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో.. శ్రీ రామానుజాచార్యుల జయంతి వేడుకలు
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో శ్రీ రామానుజాచార్యుల 1006వ సాప్తహ్నిక జయంతి వేడుకలు మంగళవారం నుండి ఘనంగా జరుగనున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి...
‘పద్మభూషణ్’ పురస్కారం అందుకున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామి
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామికి దేశ అత్యున్నత మూడో పురస్కారమైన 'పద్మభూషణ్' అవార్డు లభించింది. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్రపతి భవన్లో వేడుకగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది...
ముచ్చింతల్ లో శ్రీ రామానుజాచార్య స్వర్ణమూర్తి విగ్రహావిష్కరణ చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ సమీపంలోని శ్రీరామనగరంలో శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ధి సమారోహ ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో...
రేపు హైదరాబాద్ రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరు
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభమైన శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. త్రిదండి శ్రీచినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఫిబ్రవరి 14వ...
నేడు శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభమైన శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. త్రిదండి శ్రీచినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఫిబ్రవరి 14వ వరకు జరగనున్న...
శ్రీ రామానుజాచార్యుల బోధలు సర్వమానవాళికి ఆదర్శం.. ప్రధాని మోదీ
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు (శనివారం) సాయంత్రం ఒక చారిత్రిక ఘట్టం ఆవిష్కృతమైంది. వసంత పంచమి...
ముచ్చింతల్ లో శ్రీరామానుజాచార్య విరాట్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజైన ఫిబ్రవరి 5, శనివారం సాయంత్రం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో...
శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో నేడే కీలక ఘట్టం, సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు 12 రోజుల పాటుగా జరగనున్న ఈ ఉత్సవాల్లో అన్నికార్యక్రమాలు త్రిదండి...
శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు: సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు 12 రోజుల పాటుగా జరగనున్న ఈ ఉత్సవాల్లో అన్నికార్యక్రమాలు త్రిదండి...
శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం: రెండో రోజు కార్యకమాల వివరాలు
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకలు ఫిబ్రవరి 2, బుధవారం ఘనంగా ప్రారంభమయిన విషయం తెలిసిందే. మొత్తం 12 రోజులపాటుగా వైభవంగా జరగనున్న...