Home Search
షేక్ హసీనా - search results
If you're not happy with the results, please do another search
భారత్-బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్లైన్ను ప్రారంభించిన ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా సంయుక్తంగా భారత్-బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్లైన్ (ఐబీఎఫ్పి)ని ఈరోజు (మార్చి 18, శనివారం) వర్చువల్ మోడ్లో ప్రారంభించారు. ఈ పైప్లైన్...
సెప్టెంబర్ 5 నుండి 8 వరకు భారత్ లో పర్యటించనున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
పీపుల్స్ రిపబ్లిక్ బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా సెప్టెంబర్ 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు భారతదేశ పర్యటనకు రానున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ...
వరుసగా నాలుగోసారి బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా షేక్
బంగ్లాదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి అవామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది. మూడింట రెండు వంతుల మెజార్టీ సాధించి విజయ దుందుభి మోగించింది. దీంతో వరుసగా నాలుగోసారి షేక్ హసీనా...
భారత ప్రధాని మోదీని కలిసిన బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, ఇరు దేశాల మధ్య 7 కీలక ఒప్పందాలు
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా మంగళవారం నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు విచ్చేశారు. ఈ మేరకు ఆమెకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం లభించింది. అనంతరం హసీనా భారత ప్రధాని...
లక్షకు పైగా మెజార్టీతో ఎంపీగా గెలిచిన క్రికెటర్
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ బంగ్లాదేశ్ కెప్టెన్, ఆల్ రౌండర్ షకీబల్ హసన్. నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకొని వార్తల్లోకి ఎక్కుతుంటారు. తోటి ఆటగాళ్లతో వివాదాలు.. అభిమానులపై దాడి.. అంపైర్లతో దరుసుతనంతో నిత్యం...
బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, రెండ్రోజుల పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లారు. డాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి బంగ్లాదేశ్ దేశ ప్రధాని షేక్ హసీనా స్వాగతం పలికారు. మార్చి...
ఈ నెల 26, 27 న బంగ్లాదేశ్ లో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో బంగ్లాదేశ్ లో పర్యటించనున్నారు. బంగ్లాదేశ్ దేశ ప్రధాని షేక్ హసీనా ఆహ్వానం మేరకు మార్చి 26, 27 తేదీల్లో ప్రధాని మోదీ బంగ్లాదేశ్ కు వెళ్లనున్నారు. ఈ...
భారత్-బంగ్లాదేశ్ మధ్య ‘మైత్రి సేతు’ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
భారత్, బంగ్లాదేశ్ మధ్య ‘మైత్రి సేతు’ బ్రిడ్జిను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. త్రిపుర మరియు బంగ్లాదేశ్ సరిహద్దు మధ్య ప్రవహించే ఫెని నదిపై 1.9...
ఐరాసలో గాంధీ గొప్పతనం వివరించిన ప్రధాని మోదీ
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి (యుఎన్) లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, మహాత్మా గాంధీపై తన ఆలోచనలను పంచుకున్నారు. 'సమకాలీన ప్రపంచంలో మహాత్మా గాంధీ సిద్ధాంతాల ఔచిత్యం'...
డే/నైట్ టెస్టుకు స్పందన బాగుంది – సౌరవ్ గంగూలీ
కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నవంబర్ 22 నుంచి భారత్ తొలిసారిగా డే/నైట్ టెస్టు ఆడబోతున్న సంగతి తెలిసిందే. భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే పింక్ బాల్ డే/నైట్ టెస్టుపై క్రీడాభిమానులు మంచి...