Home Search
సచిన్ పైలట్ - search results
If you're not happy with the results, please do another search
రాజస్థాన్ రాజకీయ సంక్షోభం: బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేరిన సచిన్ పైలట్
రాజస్థాన్ ప్రభుత్వంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతుంది. తిరుగుబాటు పరిస్థితుల దృష్ట్యా సచిన్ పైలట్పై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా చర్యలకు దిగింది. ఉపముఖ్యమంత్రి పదవి నుంచి, పార్టీ పీసీసీ అధ్యక్ష...
రాజస్థాన్ రాజకీయ సంక్షోభం: సచిన్ పైలట్ కు కాంగ్రెస్ ఉద్వాసన, డిప్యూటీ సీఎంగా తొలగింపు
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ తిరుగుబాటుతో రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో కలిసి పనిచేయడానికి సచిన్ పైలట్...
కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ కు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలు పార్టీల కీలక నేతలు సైతం కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ...
ముందస్తు ఎన్నికలు వస్తాయా?
ఏదైనా ఒక నిర్ణయానికి ప్రాతిపదిక ఉండాలి. ముందస్తు ఎన్నికల లాంటి అతిపెద్ద నిర్ణయం తీసుకోవటానికి అతిపెద్ద కారణం ఉండాలి. అటు కేంద్రంలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళటానికి పెద్ద...
ప్రముఖ నటుడు అర్జున్ చెన్నైలో నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత, ప్రత్యేక పూజలు
ప్రముఖ దక్షిణాది నటుడు అర్జున్ సర్జా చెన్నైలో నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని తెలంగాణ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు...
100 రోజులు పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’
కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు మరియు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం ద్వారా కేంద్రంలో అధికారం చేపట్టేందుకై ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర'...
నేటినుంచి ఢిల్లీలో రెండు రోజుల బీజేపీ జాతీయ పదాదికారుల సమావేశం.. ప్రారంభించిన ప్రధాని మోదీ
సోమవారం ఒకవైపు గుజరాత్లో చివరి దశ పోలింగ్ జరుగుతుండగానే మరోవైపు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అప్పుడే తమ తదుపరి కార్యాచరణకు మేథోమథనం చేయనుంది. ఈ క్రమంలో బీజేపీ రెండు రోజుల జాతీయ...
భారత్ జోడో యాత్ర: మధ్యప్రదేశ్లో రాహుల్తో కలిసి యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికై అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా 'భారత్ జోడో యాత్ర' పేరుతో పాదయాత్ర చేపట్టి అనేక రాష్ట్రాల గుండా ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: 40 మంది కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే…
గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. గుజరాత్ లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గానూ రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో భాగంగా డిసెంబర్ 1వ తేదీన 89...
రాజస్థాన్ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ లో సంక్షోభం, 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా?
రాజస్థాన్ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సంక్షోభం నెలకుంది. ప్రస్తుత రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ త్వరలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీఎం...