Home Search
సాయన్న - search results
If you're not happy with the results, please do another search
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత, సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ.సాయన్న (72) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సాయన్నకు ఆదివారం ఉదయం షుగర్ లెవెల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు ఆయనను...
రాజకీయ నాయకులను వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు
రోడ్డు ప్రమాదాలు ఎంతో మందిని పొట్టనబెట్టుకుంటున్నాయి. వారి కుటుంబాల్లో విషాదాలను మిగుల్చుతున్నాయి. మన దేశంలో ప్రతీ గంటకు సగటున 50 మంది రోడ్డు ప్రమాదాలకు బలి అవుతున్నారు. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి....
అసెంబ్లీలో ‘ఆమె’కు స్థానం తక్కువే..!
‘ఆకాశంలో సగం.. అవనిలో సగం’ అంటూ ఉపన్యాసాలిచ్చే రాజకీయ పార్టీ పెద్దలు ఆచరణలో ఆమెను ఆమడ దూరం పెడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సీట్ల కేటాయింపులో మహిళలకు అత్తెసరు సీట్లే కేటాయించారు. మహిళలకు...
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) నియోజకవర్గం పొలిటికల్ హిస్టరీ..
దేశంలోనే సైనికుల ఆధీనంలో ఉన్న అతిపెద్దదయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్లో.. రెండున్నర లక్షల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. అంతేకాదు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఒకే ఒక్క ఎస్సీ నియోజకవర్గం కంటోన్మెంట్ ఇదే. 2018లో...
కంటోన్మెంట్లో ఎవరి సెంటిమెంట్ పండేనో?
ఒకరు విప్లవ కవి గద్దర్ కుమార్తె. మరొకరు ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన జి.సాయన్న కుమార్తె. ఇద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారు. దివంగతులైన వారి తండ్రుల పేరుతో రాజకీయ రణరంగంలోకి...
షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు, బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు), పార్లమెంటరీ పార్టీ...
కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి, నగరంలోని 91 వార్డులలో 115 శిబిరాలు: మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం పేద ప్రజలకు ఒక గొప్ప వరం లాంటిదని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని...
అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా ‘కంటి వెలుగు’ కార్యక్రమం, ఏర్పాట్లపై మంత్రులు తలసాని, మహమూద్ అలీ సమీక్ష
అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా 'కంటి వెలుగు' కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల...
మన బస్తీ-మన బడి కార్యక్రమం అమలుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని...
క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లపై మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష, ఎల్బీ స్టేడియంలో క్రిస్టియన్లకు విందు
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర...