Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
బీజేపీలో చేరిన మోత్కుపల్లి నరసింహులు
తెలంగాణలో సీనియర్ టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు నవంబర్ 4, సోమవారం నాడు బీజేపీ పార్టీలో చేరారు. మొదటగా బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మోత్కుపల్లి...
ఉక్కు మనిషి సర్దార్ పటేల్కు నివాళులు అర్పించిన మోదీ
సర్దార్ వల్లభాయ్ పటేల్ 144వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఏక్తా దివస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని ఐక్యతా విగ్రహం వద్ద వల్లభాయ్ పటేల్కు నివాళులర్పించారు. అనంతరం అక్కడ...
ఢిల్లీ బయలుదేరిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అక్టోబర్ 15, సోమవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గవర్నర్ తమిళిసై ఢిల్లీ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆమె...
గాంధీ సంకల్ప్ యాత్ర ప్రారంభించిన కిషన్ రెడ్డి
మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా పలుచోట్ల బీజేపీ నాయకులు గాంధీ సంకల్ప్ యాత్రను నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో...
హైదరాబాద్ లో పోలీసులు అప్రమత్తం
జమ్మూ కశ్మీర్ కు ఇప్పటివరకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. హోం మంత్రి అమిత్ షా ఆర్టికల్-370 బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే రాష్ట్రపతి రామ్...
ఆర్టికల్-370 వివరాలు
ఆగస్ట్ 5వ కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్ కు ఇప్పటివరకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేసింది. హోంశాఖ మంత్రి అమిత్ షా ఆర్టికల్-370 బిల్లు రాజ్యసభలో...
జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు
గత కొన్ని రోజులుగా జమ్మూ కశ్మీర్ లో ఏర్పడిన ఉత్కంఠకు తెరతీస్తూ, కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హోం మంత్రి అమిత్ షా మొదటగా కశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లును రాజ్యసభలో...
ఆగస్ట్ లో బిజీ బిజీగా సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్ట్ 1వ తేదీన తన కుటుంబంతో కలిసి జెరూసలేం వెళ్తున్నారు, నాలుగు రోజుల జెరూసలేం పర్యటన అనంతరం ఆగస్టు 5వ తేదీన హైదరాబాద్ చేరుకోనున్నారు....
జగన్కు వ్యతిరేకంగా ఏం జరుగుతోంది?.. హస్తినలో అర్ధరాత్రి చర్చలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా అన్ని పార్టీలూ ఒక్కటవుతున్నాయి. శత్రువు, మిత్రుడు అని ఎవరూ లేరు. ఇప్పుడు అందరి లక్ష్యం ఒకటే.. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించడమే...
కమలదళం వ్యూహం.. ‘ఇండియా’లో కల్లోలం..
ఇండియా ( ది ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూసివ్ అలయన్స్) లక్ష్యం రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని కూల్చివేయడం. దానికోసం ఒకటి.. రెండు కాదు.. ఏకంగా దేశంలోని 26 రాజకీయ పార్టీలు...