Home Search
కొప్పుల ఈశ్వర్ - search results
If you're not happy with the results, please do another search
ఫిబ్రవరి 1 నుంచి తరగతులు, తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతి పత్రం తప్పనిసరి
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుండి 9వ తరగతి నుంచి ఆపై కోర్సులకు తరగతులు ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలలు, కళాశాలలను సమర్ధవంతంగా నిర్వహించి...
జీహెచ్ఎంసీ ఎన్నికలకు టిఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే…
హైదరాబాద్ నగరంలో ఎన్నికల సందడి మొదలైంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్స్ పక్రియ ముగియడంతో ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రచార పర్వంపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ నేటి నుంచి...
గ్రేటర్ ఎన్నికల ప్రచారం: టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ ల జాబితా ఇదే…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓవైపు నామినేషన్ పక్రియ కొనసాగుతుంటుండగా, ప్రధాన రాజకీయ పార్టీలు కీలక నేతలకు ప్రచార పర్యవేక్షణ బాధ్యతలు...
తెలంగాణలో పాఠశాలల ప్రారంభంపై పండుగల తర్వాతే నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 15 నుంచి పాఠశాలలు ప్రారంభం సాధ్యం కాదని, బతుకమ్మ, దసరా పండుగల తర్వాత పరిస్థితులను సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల...
తెలంగాణ ప్రభుత్వం దళిత, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉంది: మంత్రి కేటిఆర్
తెలంగాణ ప్రభుత్వం దళిత, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఇప్పటికే అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ రెండు...
ఆగస్టు 15 న తెలంగాణలో జాతీయ జెండాను ఆవిష్కరించేది వీరే…
ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జాతీయ జెండాను ఆవిష్కరించే ప్రముఖుల పేర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆగస్టు 15, శనివారం నాడు ఉదయం 10...
తెలంగాణలో కరోనా రికవరీ రేటు ఎక్కువగా ఉంది – మంత్రి ఈటల
ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని గడగడ వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి “వర్క్ స్పేస్ మెటల్ సొల్యూషన్స్” సంస్థ సంక్షేమ శాఖకు బహూకరించిన "సెల్ఫ్ చెక్ కియోస్క్" యంత్రాన్ని...
గోదావరి నదీ జలాల వినియోగంపై మే 17న సీఎం కేసీఆర్ సమావేశం
ఈ వర్షాకాలంలో గోదావరి నదీ జలాలను వినియోగించే ప్రణాళిక రూపొందించేందుకు మే 17న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. గోదావరి ప్రాజెక్టలు పరివాహక ప్రాంతాల మంత్రులు, అధికారులతో జరిగే...
మిడ్ మానేర్ రిజర్వాయర్ సందర్శించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 30, సోమవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. వేములవాడ, మిడ్ మానేరు పర్యటన సందర్భంగా పలుమార్లు గత స్మృతులను, చేదు అనుభవాలను నెమరు వేసుకున్నారు....
వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 30, సోమవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వేములవాడ చేరుకొన్న సీఎం కేసీఆర్ శ్రీరాజరాజేశ్వరిస్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వేములవాడకు...