Home Search
జవహర్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఏపీలో 154 ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 16, గురువారం ఉదయానికి కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 534 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ...
ఏపీలో 16 కోట్ల మాస్కులు పంపిణీకి సీఎం జగన్ ఆదేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అందరికీ ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ...
ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా…ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కి చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో...
వైద్య సర్వీసులను ఎస్మా పరిధిలోకి తెస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏప్రిల్ 4 , శనివారం ఉదయానికి కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల...
ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకు వ్యాప్తి చెందుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కు చేరుకుంది. గడిచిన 12 గంటల్లోనే కొత్తగా 17 కరోనా కేసులు నమోదైనట్లు...
కరోనా నియంత్రణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకు వ్యాప్తి చెందుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం...
ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ ఐఏఎస్లకు పదోన్నతులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ జనవరి 29, బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్య కార్యదర్శులకు ప్రధాన కార్యదర్శులుగా, కార్యదర్శులను ముఖ్యకార్యదర్శులుగా మరియు సంయుక్త...
మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవంబర్ 14, గురువారం నాడు ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక పీవీఆర్ బాలుర పాఠశాలలో ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి...
కార్మికుల డిమాండ్లపై కమిటీ, విలీనం మినహా మిగతా డిమాండ్ల పరిశీలన
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష జరిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండును కార్మిక సంఘాలు తమంతట...
ప్రవాస భారతీయుడికి నోబెల్ పురస్కారం
అక్టోబర్ 14, సోమవారం నాడు నోబెల్ కమిటీ అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రవాస భారతీయుడు, ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీని నోబెల్ పురస్కారం వరించింది. మరో ఇద్దరు ఆర్ధికవేత్తలైన ఎస్తర్...