Home Search
ప్రధాని మోదీ - search results
If you're not happy with the results, please do another search
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వండి: సీఎం జగన్
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 28, సోమవారం...
నిరాహార దీక్షకు దిగిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్
వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో మొదలైన గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. బిల్లులపై చర్చ సందర్భంగా అనుచితంగా ప్రవర్తించారని 8 మంది సభ్యులపై సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. సస్పెన్షన్ కు...
హర్ సిమ్రత్ కౌర్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు నిరసనగా శిరోమణీ అకాలీదళ్ నేత హర్ సిమ్రత్ కౌర్ బాదల్ తన కేంద్రమంత్రి పదవికి గురువారం నాడు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ...
సింగరేణిలో కారుణ్య నియామకాల అంశంపై సీఎం కేసీఆర్ వివరణ
తెలంగాణ అసెంబ్లీ ఆరో రోజు సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వివరణ ఇచ్చారు. సింగరేణిలో కారుణ్య నియామకాలపై స్పందిస్తూ, అర్హులైన వారుంటే కారుణ్య...
కుప్పకూలిన ఐదంతస్తుల భవనం: 11 కి చేరిన మృతుల సంఖ్య
మహారాష్ట్రలో రాయ్గఢ్ జిల్లాలోని మహాద్ నగరంలో ఆగస్టు 24, సోమవారం సాయంత్రం ఐదు అంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. సంఘటన స్థలంలో గత 22 గంటల నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్...
2011 ప్రపంచకప్ సాధించిన ఘనత తరాల పాటు ప్రజల మదిలో ఉంటుంది
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ పై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ లేఖ...
ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలు ఉంటే ఇవ్వండి, చంద్రబాబుకు ఏపీ డీజీపీ లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వం ట్యాపింగ్కు పాల్పడుతుందని ఆరోపిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష...
కరోనాతో మాజీ క్రికెటర్ చేతన్ చౌహన్ కన్నుమూత
టీమిండియా మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి చేతన్ చౌహాన్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. జూలై 12 న కరోనా సోకడంతో లక్నోలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆస్పత్రిలో చేరారు....
దేశంలో వైద్య సదుపాయాలను పెంచాల్సిన అవసరాన్ని కరోనా గుర్తుచేసింది – సీఎం కేసీఆర్
కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ...
అయోధ్యలో అద్భుత ఘట్టం: రామమందిరం నిర్మాణానికి వైభవంగా భూమిపూజ
అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రామమందిరం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రాల నడుమ పీఎం మోదీ శంకుస్థాపన చేశారు. ముందుగా రామమందిరం...