Home Search
శాంతి కుమారి - search results
If you're not happy with the results, please do another search
మహబూబాబాద్ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గురువారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) సీఎం కేసీఆర్...
రాష్ట్రంలో మరో 16,940 పోస్టుల భర్తీకి త్వరలోనే ఉత్తర్వులు – సీఎస్ సోమేశ్ కుమార్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు వివిధ శాఖల్లో వివిధ కేటగిరీల కింద 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, మరో 16,940 పోస్టుల నియామకానికి త్వరలోనే ఉత్తర్వులు...
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు: ఆగస్టు 21న రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమం
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఆగస్టు 21వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్...
ఆగస్టు 31 నుండి ప్రారంభంకానున్న గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు: మంత్రి తలసాని
ఆగస్టు 31 నుండి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
అంతర్జాతీయ పులుల దినోత్సవం: వైల్డ్లైఫ్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్ ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటి డేటాను భద్రపర్చేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం...
నాగారం సహా 6 అర్బన్ ఫారెస్ట్ పార్కులు ప్రారంభించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్ మహానగర వాసులకు మరో 6 అటవీ ఉద్యానవనాలు (అర్బన్ ఫారెస్ట్ పార్కులు) అందుబాటులోకి వచ్చాయి. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజవర్గంలోని నాగారం, పల్లెగడ్డ, సిరిగిరిపురం, శ్రీనగర్, తుమ్మలూర్, మన్యంకంచ అర్బన్...
ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు వీళ్ళే …
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం వర్చువల్ గా ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి మొత్తం 26...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. ఈ మేరకు శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీల...
సెప్టెంబర్ 10 నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభం – మంత్రి తలసాని
ఈ ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. మొత్తం 20 మంది అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీల...