Home Search
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
రైతుభీమా కోసం రూ.1173.54 కోట్ల ప్రీమియం నిధులు విడుదల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు, రైతు భీమా పథకాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుభీమా పథకం కొనసాగిస్తూ నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు...
ఆగస్టు 6 న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 వ విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 6 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం...
దాదాపు 7000 కోట్ల ‘రైతుబంధు’ నిధులు విజయవంతంగా పంపిణీ
రాష్ట్రంలో రైతుబంధు పంపిణీపై వనపర్తిలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. రైతుబంధు పథకం సీఎం కేసీఆర్ మానసపుత్రిక అని ఆయన అన్నారు. సీఎం...
రైతే సీఎం కేసీఆర్ కు మొదటి ప్రాధాన్యం, వ్యవసాయ రంగానికే అగ్రస్థానం
రాష్ట్రంలో రైతులే సీఎం కేసీఆర్ కు మొదటి ప్రాధాన్యమని, వ్యవసాయ రంగానికే ప్రభుత్వం అగ్రస్థానం ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమం కోసమే రాష్ట్రవ్యాప్తంగా...
54.21 లక్షల మంది రైతులకు అందిన రైతు బంధు సాయం, రూ.6886.19 కోట్లు జమ
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుబంధు నిధులును రైతుల ఖాతాల్లోకి జమచేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి...
రైతుబంధు అమలులో ఎలాంటి ఆంక్షలు లేవు, 48 గంటల్లో రూ.6886.19 కోట్లు జమ
రాష్ట్రంలో రైతుబంధు అమలులో ఎలాంటి ఆంక్షలు లేవని, 48 గంటల్లో రూ.6886.19 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మొత్తం...
రైతు బంధు నిధులు విడుదల, ఒకేరోజు రైతుల ఖాతాలలో రూ.5294.53 కోట్లు జమ
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుబంధు నిధులును రైతుల ఖాతాల్లోకి జమచేసినట్టు రాష్ట్ర వ్యవసాయ...
తెలంగాణలో 50.84 లక్షల మంది రైతులకు ఒకేరోజు “రైతుబంధు” నిధుల విడుదల
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుబంధు నిధులును రైతుల ఖాతాల్లోకి జమచేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రికార్డు సమయంలో ఒకే రోజు 50.84 లక్షల మంది...
తెలంగాణలో 32 జిల్లాలలో లక్ష కల్లాల నిర్మాణం
ఉపాధిహామీ కింద హైదరాబాద్ మినహా 32 జిల్లాలలో లక్ష కల్లాల నిర్మాణంపై ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. మినిస్టర్ క్వార్టర్స్ లోని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో...
మెరిట్ ప్రాతిపదికనే “ఏఈవో” ల నియామకం, దళారులను నమ్మొద్దు
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 194 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఏఈవో) పోస్టుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఏఈవో పోస్టుల...