Home Search
ప్రధాని మోదీ - search results
If you're not happy with the results, please do another search
కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందన
సోమవారం పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై కాంగ్రెస్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ తన స్పందనను వెల్లడించారు. ఈ బడ్జెట్లో ప్రత్యేకించి ఏ ఒక్క వర్గానికి మేలు...
సమతామూర్తి విగ్రహ స్థాపనకు సర్వం సిద్ధం: చిన్నజీయర్ స్వామి
వెయ్యి సంవత్సరాల క్రితమే సమాజంలోని అసమానతలను తొలగించడానికి కృషి చేసిన మహనీయుడు శ్రీ రామానుజాచార్యులు అని చిన్న జీయర్ స్వామి చెప్పారు. అందుకే, ఆయన జన్మించి 1,000 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంలో...
దేశవ్యాప్త నిరసనలకు రైతులు సిద్ధం కావాలి.. ప్రముఖ రైతు నేత రాకేష్ టికాయత్
ప్రముఖ రైతు సంఘాల నాయకులు మరోసారి దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. గతేడాది వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా రైతు సమస్యలపై జారీ చేసిన లేఖలోని ఏ హామీని ఇంతవరకూ అమలు చేయకుండా కేంద్ర...
ఇండియాలో పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై.. న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం
గతేడాది దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్ను భారత్ 2017లోనే ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనాన్ని ప్రచురించింది....
యూపీ తొలివిడత అసెంబ్లీ ఎన్నికలు: 30 మంది బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే…
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గానూ ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 03, 07 తేదీల్లో...
ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా: బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు
బీజేపీ సీనియర్ జాతీయ నేత బి. మురళీధర్ రావు ఈసారి తాను ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్టు వెల్లడించారు. అయితే, అసెంబ్లీ లేదా పార్లమెంట్ లలో దేనినుంచి పోటీ చేయాలనే అంశాన్ని పార్టీ...
పెంచిన ఎరువుల ధరలను కేంద్రం తక్షణమే తగ్గించకపోతే దేశ, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన : సీఎం కేసీఆర్
దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా, రైతాంగం నడ్డివిరిచే దిశగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎరువుల ధరల పెంపు నిర్ణయం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర నిరసన...
కోవిడ్ వాక్సినేషన్ లో 150 కోట్ల మార్కుని చేరిన భారత్
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఉపయోగపడే వాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. కరోనా టీకా పంపిణీలో మనదేశం 150 కోట్ల మైలురాయిని చేరుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. పశ్చిమబెంగాల్...
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ భేటీ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. తొలిరోజు పర్యటనలో భాగంగా.. సీఎం జగన్ నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని...
దేశవ్యాప్తంగా 15-18 సంవత్సరాల వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి, కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి కేంద్రప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశంలో 18 ఏళ్లపైబడిన వారందరికీ...