Home Search
టీటీడీ - search results
If you're not happy with the results, please do another search
జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన ‘విశాఖ గర్జన’ ర్యాలీ.. పాల్గొన్న పలువురు వైఎస్సార్సీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజధానుల వికేంద్రీకరణ అభివృద్ధి నినాదానికి అనుకూలంగా రాజకీయేతర జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సభ్యులు శనివారం నగరంలో ‘విశాఖ గర్జన' ర్యాలీ ప్రారంభించారు. దీనికి మద్దతుగా పలువురు వైఎస్సార్సీపీ...
తిరుమలలో నూతన పరకామణి, అతిథి గృహాలను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో స్వామివారి ఆలయం వద్ద ముఖ్యమంత్రికి టీటీడీ ఛైర్మన్ వైవీ...
తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్
తిరుమలలో మంగళవారం నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల చేరుకొని శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో...
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, నేడు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
తిరుమలలో సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 26న రాత్రి 7 నుండి 8 గంటల మధ్య అంకురార్పణ జరగగా, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో...
రేపు, ఎల్లుండి తిరుమలలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి (సెప్టెంబర్ 27, 28 తేదీల్లో) తిరుమలలో పర్యటించనున్నారు. తిరుమలలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబరు 5 వరకు శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు...
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానపత్రం అందజేత
తిరుమలలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబరు 5 వరకు శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కోవిడ్ మహమ్మారి ఆంక్షల కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహింహించిన సంగతి...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, స్టార్ షట్లర్ పీవీ సింధు
శుక్రవారం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, స్టార్ షట్లర్ పీవీ సింధులు శ్రీవారి సేవలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. శుక్రవారం ఉదయం...
శ్రీవారి భక్తులకు గమనిక, ఆ రెండ్రోజుల్లో అన్నిరకాల దర్శనాలు రద్దు, సర్వదర్శనం భక్తులకే అనుమతి
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం కారణంగా ఆ రెండు రోజుల్లో 12 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)...
దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిలో విస్తృత ఏర్పాట్లు.. అధికారులతో మంత్రి కొట్టు సత్యనారాయణ సమీక్ష
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కానక దుర్గమ్మ సన్నిధిలో సెప్టెంబరు 26 నుంచి 10 రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అధికారులు...
శ్రీవారి భక్తులకు శుభవార్త, రేపే అక్టోబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గుడ్న్యూస్ అందించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు (ఆగస్టు 18, గురువారం) ఉదయం...