Home Search
ప్రధాని మోదీ - search results
If you're not happy with the results, please do another search
కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత
కేంద్రమంత్రి, లోక్జనశక్తి పార్టీ (ఎల్జేపీ) వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం...
జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించిన ప్రముఖులు
భారతదేశ వ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 151 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద...
యువతిపై దారుణ ఘటన, దోషులను వదిలిపెట్టొద్దని దేశవ్యాప్తంగా డిమాండ్
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రాస్ కు చెందిన 20 ఏళ్ల యువతిపై సెప్టెంబర్ 19న నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తల్లితో కలిసి పొలానికి...
ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత బిల్లుకు లోక్సభ ఆమోదం
కరోనాపై పోరాడేందుకు నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, ఎంపీల వేతనాల్లో ఏడాదిపాటు 30 శాతం కోతకు సంబంధిన ఆర్డినెన్స్ కు గతంలోనే కేంద్ర కేబినెట్...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, 18 రోజుల పాటు కొనసాగింపు
సెప్టెంబర్ 14, సోమవారం ఉదయం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు 18 రోజుల పాటు అక్టోబర్ 1 వరకు కొనసాగనున్నాయి. ఈసారి శని, ఆదివారాల్లో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దేశంలో...
పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా ఐఏఎస్ ఆమ్రపాలి నియామకం
ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. పీఎంవోలో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్ల జాబితాలో ఆమ్రపాలి కూడా ఉన్నారు. పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా ఆమె...
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, మిషన్ కర్మయోగి కి ఆమోదం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు...
ముగిసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన పార్థివ దేహంపై జాతీయ పతాకం ఉంచారు. ఆయనకు...
ఫిడే ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్లో భారత్కు స్వర్ణం
అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్లో భారత్ తొలిసారిగా స్వర్ణ పతకం సాధించింది. రష్యాతో కలిసి సంయుక్తంగా ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ని సొంతం చేసుకుంది. రెండు మ్యాచ్లతో కూడిన...
రామమందిరం నిర్మాణం ప్రారంభం
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5 న వైభవంగా భూమి పూజ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా రామమందిరం నిర్మాణ పనులు ప్రారంభమయినట్టు శ్రీరామ జన్మభూమి...