Home Search
ప్రధాని మోదీ - search results
If you're not happy with the results, please do another search
రామమందిరం నిర్మాణం ప్రారంభం
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5 న వైభవంగా భూమి పూజ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా రామమందిరం నిర్మాణ పనులు ప్రారంభమయినట్టు శ్రీరామ జన్మభూమి...
ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష, మెరిట్ జాబితా మూడు ఏళ్ళు చెల్లుబాటు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆగస్టు 19, బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. వివిధ...
కేంద్ర ప్రభుత్వం కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరి ఏర్పాటు చేయాలి – మంత్రి కేటిఆర్
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలో మేధా గ్రూప్ ఏర్పాటు చేస్తున్న భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ భూమిపూజ చేశారు....
రామ జన్మభూమి ట్రస్ట్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్ కు కరోనా పాజిటివ్
రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఛైర్ పర్సన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన అస్వస్థతకు గురవడంతో పరీక్షలు నిర్వహించగా, గురువారం నాడు...
ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని డిసెంబర్ 31, 2020 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 7, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా...
కేరళలో ఘోర విమాన ప్రమాదం: 18 చేరిన మృతుల సంఖ్య, దర్యాప్తు ప్రారంభం
కేరళలోని కోజికోడ్లో ఆగస్టు 7, శుక్రవారం రాత్రి ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వందేభారత్ మిషన్లో భాగంగా దుబాయ్ నుంచి కోజికోడ్కు చేరుకున్న ఎయిరిండియాకు చెందిన విమానం ల్యాండింగ్...
బీరట్ లో భారీ పేలుళ్లు: 100 మంది మృతి, 4000 మందికి పైగా గాయాలు
లెబనాన్ రాజధాని బీరట్లో మంగళవారం నాడు భారీ పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. పోర్టు ఏరియాల్లో భారీగా మందుగుండు సామగ్రిని నిల్వ ఉంచడంతో ఈ పేలుళ్లు జరిగినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ...
నేడే అయోధ్యలో రామమందిరం కు భూమిపూజ, భారీ ఏర్పాట్లుతో సిద్ధం
అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఈ రోజు (ఆగస్టు 5, బుధవారం) ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి పీఎం మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్...
అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నమూనా విడుదల
అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5, బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత కరోనా వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా భూమి పూజ...
విద్యా రంగంలో నూతన ఆవిష్కరణలు రావాలి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడానికి నూతన ఆవిష్కరణలు అవసరమని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కోవిడ్ సంక్షోభం విద్యారంగంలో అనేక సవాళ్ళను, సమస్యలను సృష్టించిందని, ఐతే కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీ...