Home Search
పదో తరగతి - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో ఇంటర్ వాల్యుయేషన్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన పదో తరగతి పరీక్షలను మే నెలలోనే నిర్వహిస్తామని, అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల వాల్యుయేషన్ ను త్వరలోనే చేపడతామని ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి...
జూన్ రెండో వారంలో తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు
తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన పదో తరగతి పరీక్షలకు మే నెలలోనే నిర్వహిస్తామని, అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ ను త్వరలోనే చేపడతామని ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన...
తెలంగాణలో మే 29 వరకు లాక్డౌన్ పొడిగింపు
కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో ఈ రోజు మంత్రిమండలి సమావేశం జరిగింది. అనంతరం సీఎం కేసీఆర్ మీడియా...
కరోనా పరీక్షలకు దేశవ్యాప్తంగా 16 ప్రైవేటు ల్యాబ్లకు అనుమతి
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) దేశంలో మరో పది ప్రైవేటు ల్యాబ్లకు అనుమతి...
8 గంటలకు జాతినుద్దేశించి మరోసారి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మార్చ్ 24, మంగళవారం సాయంత్రం 8 గంటలకు మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కోవిడ్ -19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో 32 రాష్ట్రాలు/ కేంద్రపాలిత...
కరోనా ఎఫెక్ట్: రాజ్యసభ ఎన్నికలు వాయిదా
కోవిడ్ -19 (కరోనా వైరస్) కట్టడి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చ్ 24 , మంగళవారం నాడు రాజ్యసభ ఎన్నికల నిర్వహణను వాయిదా వేస్తునట్టు ప్రకటించింది. ఇప్పటికే...
కరోనా ఎఫెక్ట్ : లోక్సభ, రాజ్యసభ నిరవధిక వాయిదా
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. దేశంలో కరోనా వైరస్ క్రమంగా విజృంభిస్తున్న నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభలను నిరవధికంగా వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చ్ 23,...
దేశీయ విమాన సర్వీసులు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి క్రమంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా అన్ని దేశీయ విమాన సర్వీసులను మార్చ్...
దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో పూర్తిస్థాయి లాక్డౌన్
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి క్రమంగా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్డౌన్ ప్రకటించాయి. 548 జిల్లాలతో కూడిన 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పూర్తిస్థాయి లాక్డౌన్ దిశగా అడుగులేశాయి. ఉత్తరప్రదేశ్,...
తెలంగాణ రాష్ట్రంలోని స్కూల్స్ లో రేపటినుంచే ఒంటిపూట బడులు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో రేపటినుంచి (మార్చి 15, బుధవారం) ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వేసవికాలం మొదలైన నేపథ్యంలో రాష్ట్రంలో పెరగుతున్న ఎండల...