Home Search
సీఎం జగన్ - search results
If you're not happy with the results, please do another search
“వైఎస్ఆర్ చేయూత” ప్రారంభం, మహిళల ఖాతాల్లోకి రూ.18,750 జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 12, బుధవారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో "వైఎస్ఆర్ చేయూత" పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ,...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2 నెలల్లోనే 2.90 లక్షల బియ్యం కార్డులు మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు పలు సంక్షేమ పథకాలు అమలు అవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం అర్హత కలిగిన ప్రతిఒక్కరికి అందజేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
గ్రామ,వార్డు సచివాలయాలపై కీలక నిర్ణయం, పీఎంయూ కాల్ సెంటర్ ఏర్పాటు
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల కోసం పర్చుయేషన్ అండ్ మానిటరింగ్ యూనిట్(పీఎంయూ) కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆగస్టు...
కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం
విజయవాడ లోని కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా...
సెప్టెంబర్ 5న స్కూల్స్ ప్రారంభం, అదే రోజున జగనన్న విద్యాకానుక అందజేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 4, మంగళవారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు...
ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూత
ప్రముఖ జానపద వాగ్గేయకారుడు, గాయకుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో...
90 శాతం పరీక్షలు కోవిడ్ క్లస్టర్లలోనే చేస్తున్నాం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 28, మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాల్లో కరోనా నియంత్రణ చర్యలు, తాజా పరిస్థితులపై...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇకపై బియ్యం కార్డులనే ఆదాయ సర్టిఫికెట్స్ గా పరిగణన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇకపై బీపీఎల్ కుటుంబాలకు ఇచ్చే బియ్యం కార్డులను(తెల్ల రేషన్...
ఏపీలో స్కూళ్లు ప్రారంభం ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 21, మంగళవారం...
ఏపీలో మంత్రివర్గ విస్తరణ, మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 22, బుధవారం నాడు మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం జరిగింది. రాజ్ భవన్ లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో రాష్ట్ర మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రమాణ స్వీకారం...