Home Search
సీఎం జగన్ - search results
If you're not happy with the results, please do another search
విశాఖలో మరో గ్యాస్ లీకేజి ఘటన, ఇద్దరు మృతి
విశాఖపట్నంలో మరో గ్యాస్ లీకేజి ఘటన చోటు చేసుకుంది. పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రియాక్టర్ నుంచి బెంజిన్ మెడిజోన్ అనే గ్యాస్ లీకవడంతో ఇద్దరు మృతి...
ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై త్వరలో నిర్ణయం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇటీవలే పదోతరగతి పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2019-20 సంవత్సరానికి గానూ డిగ్రీ, పీజీ సహా...
ఏపీలో పెద్ద సంఖ్యలో కొత్త పింఛన్లు, 10 రోజుల్లోనే మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో కొత్త పింఛన్లు మంజూరు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రభుత్వ సేవలను నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
ఏపీలో కొత్తగా 96,568 మందికి పింఛన్లు, నేడే పింఛను కార్డుల పంపిణీ
గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రభుత్వ సేవలను నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలాగే అర్హత ఉన్న ప్రతి...
భారత-చైనా సరిహద్దు పరిస్థితులపై జరిగే అఖిలపక్ష భేటీలో పాల్గొననున్న 20 పార్టీలు
భారత-చైనా సరిహద్దు ప్రాంతాల పరిస్థితులపై చర్చించడానికి, ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 19, శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ...
ఏపీ శాసనసభ నిరవధికంగా వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 16 న ప్రారంభంమైన సంగతి తెలిసిందే. కాగా రెండోరోజు సమావేశాల అనంతరం శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారం ప్రకటించారు. ఈ రోజు...
వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు
ప్రకాశం జిల్లాకి చెందిన టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు జూన్ 10, బుధవారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
రేపే ‘జగనన్న చేదోడు’ ప్రారంభం, వారి ఖాతాల్లోకి నేరుగా రూ.10 వేలు జమ
కరోనా సమయంలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను యధాతధంగా కొనసాగిస్తున్నారు. ఇటీవలే వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమచేయగా,...
జూన్ మూడోవారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ మూడోవారంలో జరగనున్నట్టు సమాచారం. జూన్ 11 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో బడ్జెట్ సమావేశాలపై...
ఏపీలో మరో 16 మెడికల్ కాలేజీలు : మంత్రి ఆళ్లనాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 16 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇందుకోసం రూ.16 వేల...