Home Search
మోదీ - search results
If you're not happy with the results, please do another search
జాతీయ విద్యా విధానం-2020 కు కేంద్ర కేబినెట్ ఆమోదం
జూలై 29, బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ జాతీయ విద్యా విధానం -2020 ని ఆమోదించింది. అదే విధంగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ (హెచ్ఆర్డీ)...
విద్యా రంగంలో నూతన ఆవిష్కరణలు రావాలి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడానికి నూతన ఆవిష్కరణలు అవసరమని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కోవిడ్ సంక్షోభం విద్యారంగంలో అనేక సవాళ్ళను, సమస్యలను సృష్టించిందని, ఐతే కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీ...
ఐజీఎస్టీ కమిటీలో తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావుకు చోటు
ఐజీఎస్టీ పరిష్కారం, సలహాలు, సంబంధిత వ్యవహారాల కోసం 2019 డిసెంబర్లో ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిటీలో మార్పులు చేస్తూ జూలై 22, బుధవారం...
రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5న భూమిపూజ,150 మంది అతిథులు
అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5, బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నారు. అయితే ప్రస్తుత కరోనా వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా భూమి పూజ కార్యక్రమానికి ఎక్కువ...
కరోనా సమయంలో ప్రభుత్వం విజయాలు ఇవే, రాహుల్ గాంధీ విమర్శలు
కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనా సమయంలో నెలల వారీగా మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు ఇవేనంటూ కొన్ని అంశాలను పేర్కొంటూ ట్విట్టర్...
కరోనా అరికట్టడంలో ఏపీ ప్రభుత్వం సమర్థంగా పనిచేయడం లేదు, జనసేన ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని బీజేపీ, జనసేన పార్టీ కీలక నేతల సమావేశంలో అభిప్రాయపడినట్టు జనసేనపార్టీ తెలిపింది. ఈ మేరకు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్...
బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బోల్సోనారో కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు దేశాల అధ్యక్షులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బోల్సోనారో...
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, ఇకపై ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ 24, బుధవారం మధ్యాహ్నం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు...
దేశంలో ఇప్పుడు కావాల్సింది రాజకీయం కాదు, యుద్ధనీతి : సీఎం కేసీఆర్
భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల పరిస్థితులపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 19, శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశ ప్రారంభంలో గాల్వన్ లోయ ఘటనలో...
కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల నగదు, సీఎం కేసీఆర్ ప్రకటన
గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరుఫున...