Home Search
సీఎం జగన్ - search results
If you're not happy with the results, please do another search
రాజధానిపై నివేదికల పరిశీలనకు హైపవర్ కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనకు హైపవర్ కమిటీని నియమించాలని ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన...
రాజధాని అమరావతిలోనే ఉంచాలంటూ కన్నా మౌన దీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిసెంబర్ 27, శుక్రవారం నాడు రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలకు మద్దతుగా మౌన దీక్ష చేపట్టారు. ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని కోసం ప్రధాని నరేంద్ర మోదీ...
రాజధాని అమరావతి ప్రాంతంలో కొనసాగుతున్న ఆందోళనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాడు రాజధానిపై జీఎన్రావు కమిటీ తమ...
ఏపీలో మూడు రాజధానులు, 25 జిల్లాలు?
విశాఖపట్నంలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 జిల్లాలు...
ఆంధ్రప్రదేశ్ లో 11,158 రైతు భరోసా కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు పెంపొందించి, రైతులకు ఆదాయం పెంచడమే లక్ష్యంగా మూడు దశల్లో మొత్తం 11,158 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్వహించింది. డిసెంబర్ 18, బుధవారం నాడు...
అనంతపురం జిల్లాలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన
టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీ పటిష్టతపై నేతలకు దిశా నిర్దేశం చేస్తూ చంద్రబాబు వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే....
కడప స్టీల్ ప్లాంట్కు ఎన్ఎండీసీతో ఒప్పందం, ఈ నెల 23న శంకు స్థాపన
కడప జిల్లాలో స్టీల్ప్లాంట్ నిర్మాణానికి అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె – పెద్దదండ్లూరు గ్రామాల పరిధిలో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్...
మూడు రాజధానుల నిర్ణయంపై పవన్ కళ్యాణ్ స్పందన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున రాష్ట్రానికి మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు....
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై ప్రివిలేజ్ మోషన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఉపనేత అచ్చెన్నాయుడుపై అధికార పక్షం ప్రివిలేజ్మోషన్ ప్రవేశ పెట్టింది. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి...
ఆర్టీసీ విలీనం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 16, సోమవారం నాడు ప్రభుత్వం పలు బిల్లులను సభలో ప్రవేశ పెట్టగా, వాటిపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ విలీనం బిల్లును...