Home Search
సీఎం జగన్ - search results
If you're not happy with the results, please do another search
విద్యుత్, అటవీ, గనులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన కేబినెట్ కొలువుతీరిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయగా, వారికీ శాఖల కేటాయింపు కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు...
ఏపీలో కొత్త కేబినెట్ : ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది మంత్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 25 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కన ఉన్న స్థలంలో సోమవారం ఉదయం 11.31 గంటల నుంచి మంత్రుల...
మరికాసేపట్లో ఏపీలో నూతన మంత్రుల ప్రమాణస్వీకారం, అన్ని ఏర్పాట్లు పూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికాసేపట్లో కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కన ఉన్న స్థలంలో సోమవారం ఉదయం 11.31 గంటలకు మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్...
ఏపీలో కొత్త మంత్రులు వీళ్ళే…25 మందితో నూతన కేబినెట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు (ఏప్రిల్ 11, సోమవారం) కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. ఈ నేపథ్యంలో గతకొన్ని రోజులుగా కేబినెట్ కూర్పుపై కసరత్తు జరిగింది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
శ్రీరామ నవమి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు భారతీయుల ఇష్ట దైవమని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ఇచ్చిన మాట కోసం కష్టాలు...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, ఏప్రిల్ 22న సున్నా వడ్డీ పథకం నగదు విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏప్రిల్ 7, గురువారం మధ్యాహ్నం వెలగపూడిలోని సచివాలయంలో ప్రస్తుత రాష్ట్ర కేబినెట్ చివరి సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో మొత్తం 36...
తెలంగాణలో ఈ వేసవిలో ఎక్కడా తాగునీటి సరాఫరాలో ఇబ్బందులు రావొద్దు: స్మితా సభర్వాల్
తెలంగాణ రాష్ట్రంలో ఈ వేసవిలో ఎక్కడా తాగునీటి సరాఫరాలో ఇబ్బందులు రావొద్దని సీఎం కార్యదర్శి మరియు మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ స్పష్టం చేశారు. నీటి క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో రాజీ...
ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త జిల్లా, త్వరలోనే ఏర్పాటు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడం, పరిపాలనా సౌలభ్యం, అన్ని ప్రాంతాల సమతులాభివృద్ది దృష్ట్యా ప్రస్తుతమున్న 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే....
త్వరలోనే టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ – చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుపతిలో సొంత ఇళ్ల స్థలాల కోసం 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న టీటీడీ ఉద్యోగుల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే...
ఆంధప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారు, ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటుకు ముహూర్తం ఖరారయింది. ప్రస్తుతమున్న 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 4, సోమవారం ఉదయం 9.05 గంటల నుంచి 9.45...