Home Search
సీఎం జగన్ - search results
If you're not happy with the results, please do another search
జన్మభూమి కమిటీలు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జన్మభూమి కమిటీలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత టీడీపీ ప్రభుత్వ...
వివేకా కేసులో సిట్ విచారణకు హాజరైన ఆదినారాయణ రెడ్డి, సీబీఐకి అప్పగించాలని డిమాండ్
మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సిట్ బృందం విచారణను కొనసాగిస్తుంది. గత కొన్ని రోజులగా ఎస్పీ అన్బురాజన్ నేతృత్వంలో ఈ కేసుకు సంబంధించి పలువురి కీలక వ్యక్తులను సిట్...
ఏపీ మంత్రివర్గం భేటీ, మహిళా భద్రత బిల్లుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 11, బుధవారం నాడు సచివాలయంలో మంత్రివర్గం సమావేశం అయింది. ఈ మంత్రి వర్గ సమావేశంలో ముందుగా పొందుపరిచిన 22 అంశాలపై చర్చించి...
వైసీపీలో చేరిన గోకరాజు గంగరాజు సోదరులు
బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు డిసెంబర్ 9, సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గోకరాజు గంగరాజు కుమారుడు గోకరాజు వెంకట కనక రంగరాజు, గోకరాజు గంగరాజు...
ప్రోటోకాల్ ఓఎస్డీగా పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) కు డిసెంబర్ 6, శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పోస్టింగ్ ఇచ్చింది. డిప్యూటీ కలెక్టర్గా శిక్షణా కాలం పూర్తి చేసుకుని...
రాజధాని అమరావతిపై టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం
'ప్రజా రాజధాని-అమరావతి' పేరిట టీడీపీ పార్టీ డిసెంబర్ 5, గురువారం నాడు రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించగా, 17 రాజకీయ...
డిసెంబర్ 26న కడప స్టీల్ప్లాంట్ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 4, బుధవారం నాడు కడప జిల్లాలో స్టీల్ప్లాంట్ నిర్మాణానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు...
పెంచిన బస్సు చార్జీలు తక్షణమే తగ్గించాలి – జగ్గారెడ్డి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ రోజు సీఎల్పీ కార్యాలయంలో ఆర్టీసీ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సమ్మె సమస్య తీరిపోయిందనుకుంటే, చార్జీలు పెంచుతూ సీఎం కేసీఆర్ మరో...
అవినీతిపై ఫిర్యాదులకు 14400 నంబరుతో కాల్ సెంటర్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పారదర్శక పాలనే లక్ష్యంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అవినీతిపై రాష్ట్ర ప్రజలు నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కాల్ సెంటర్...
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ కన్నుమూత
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) టీఎన్ శేషన్ నవంబర్ 10, ఆదివారం నాడు కన్నుమూశారు. ఆదివారం రాత్రి చెన్నైలోని ఆయన స్వగృహంలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన వయస్సు...