Home Search
మహమూద్ అలీ - search results
If you're not happy with the results, please do another search
టీ20 ప్రపంచ కప్-2022: ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ పై 5 పరుగుల తేడాతో భారత్ విజయం
టీ20 ప్రపంచ కప్-2022 లో భారత్ జట్టు మూడో విజయాన్ని నమోదు చేయడంతో సెమీఫైనల్లోకి వెళ్లేందుకు మరింత చేరువైంది. నవంబర్ 2, బుధవారం మధ్యాహ్నం సూపర్-12లో భాగంగా అడిలైడ్ ఓవల్ స్టేడియంలో బంగ్లాదేశ్...
నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ‘అలయ్-బలయ్’.. మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు హాజరు
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నేడు 'అలయ్-బలయ్' కార్యక్రమం జరుగనుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గొప్పగా చాటిచెప్పేలా ప్రతి ఏటా దసరా పండుగ తర్వాతి రోజున ఆయన 'అలయ్-బలయ్' నిర్వహిస్తుండటం తెలిసిందే....
సికింద్రాబాద్లో అగ్నిప్రమాదం, 8మంది మృతి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా
సికింద్రాబాద్లోని రూబీ ప్రైడ్ లగ్జరీ హోటల్ భవనం కింది అంతస్తులో ఉన్న ఇ-బైక్ షోరూమ్లోని స్కూటర్ రీచార్జింగ్ యూనిట్లో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ పొగలు పై అంతస్తులోని లాడ్జి...
తెలంగాణ సర్కారీ బడుల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది – మంత్రి సబితా ఇంద్రారెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా సర్కారీ బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ మేరకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన...
హైదరాబాద్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం ప్రారంభించారు. ముందుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ శిలాఫలకం...
మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాలి – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు 'భారతరత్న' అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పీవీ జయంతి సందర్భంగా...
సంబంధం ఉన్న ఎవరినీ విడిచిపెట్టవద్దు, హైదరాబాద్లో బాలిక ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటనతో...
హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కు భూమిపూజ.. పాల్గొన్న సీజేఐ ఎన్వీ రమణ
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కు ఈరోజు (శనివారం) భూమిపూజ జరిగింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ భూమి పూజ చేశారు. హైటెక్స్లోని ఐకియా వెనుక...
భారత్ తో నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు ఇదే …
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ ప్రస్తుతానికి 1-1 తో సమమైన సంగతి తెలిసిందే. మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగియగా, రెండో టెస్టులో భారత్, మూడో టెస్టులో...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగిన “ముక్కోటి వృక్షార్చన”
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా శనివారం నాడు తెలంగాణ రాష్ట్రంలో “ముక్కోటి వృక్షార్చన” కార్యక్రమం ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ నేత, రాజ్యసభ...