Home Search
సోనియా గాంధీ - search results
If you're not happy with the results, please do another search
ఏఐసీసీ కీలక కమిటీ ఏర్పాటు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డికి చోటు
జాతీయస్థాయి సమస్యలపై పోరాటాల విషయంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జాతీయస్థాయి సమస్యలపై పోరాటాల నిర్వహణకు అవసరమైన ప్రణాళికలు రూపొందించేందుకు...
ప్రధాని మోదీతో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం మమతా బెనర్జీ భేటీ అయ్యారు. 7 లోక్ కళ్యాణ్...
పంజాబ్ లో కీలక పరిణామం, పీసీసీ పగ్గాలు దక్కించుకున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ
పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ నియమించబడ్డారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నట్టు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఆదివారం రాత్రి...
హుజూరాబాద్ లో కీలక పరిణామం, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్ నియోకవర్గంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జ్, పీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి సోమవారం నాడు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి...
ప్రధాని మోదీకి 9 డిమాండ్లతో లేఖ రాసిన 12 ప్రతిపక్ష పార్టీల నేతలు
దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో 12 ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు సంయుక్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బుధవారం నాడు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్ చేపట్టడం...
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్ కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. అక్టోబర్ 1 న అహ్మద్ పటేల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా...
నేడు భేటీ కానున్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక అడ్వైజరీ కమిటీ, కీలక అంశాలపై చర్చ
దేశ రాజకీయాల్లో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. వరుసగా పలు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పాటుగా, పార్టీలో అంతర్గత...
30 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్, బీహార్ లో ప్రచారం
బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు గానూ మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 28న తొలి విడతలో 71 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ...
తిరుమలలో డిక్లరేషన్పై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ
తిరుమలలో డిక్లరేషన్ అంశంపై చర్చ నడుస్తున్న నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తిరుమలలో అన్య మతస్తులు డిక్లరేషన్ ఇచ్చే అవసరం లేదని తాను అనలేదని వైవీ...
పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ హైకమాండ్
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం నాడు పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ), ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) లో భారీ...