Home Search
బీసీసీఐ - search results
If you're not happy with the results, please do another search
కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్, భారత్-శ్రీలంక రెండో టీ20 వాయిదా
భారత్, శ్రీలంక జట్ల మధ్య 3 టీ20ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. జూలై 25న జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో భారత్ జట్టు 38 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది....
ఐపీఎల్ 14వ సీజన్ మిగిలిన మ్యాచ్ ల షెడ్యూల్ విడుదల: సెప్టెంబర్ 19న ప్రారంభం, అక్టోబర్ 15న ఫైనల్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 లో మిగిలిన మ్యాచులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో నిర్వహించాలని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం తీసుకున్న...
టీ20 ప్రపంచకప్ గ్రూపులను విడుదల చేసిన ఐసీసీ, ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్
టీ20 ప్రపంచ కప్-2021 అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు యూఏఈ మరియు ఒమన్లలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ గ్రూపులను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)...
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ప్లేయర్ కు కరోనా పాజిటివ్!
భారత్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 4, 2021 నుంచి సెప్టెంబర్ 14, 2021 మధ్య ఇంగ్లాండ్ తో భారత్ జట్టు 5 టెస్టులు ఆడనుంది. ఈ...
భారత్, శ్రీలంక వన్డే, టీ20 సిరీస్ రీషెడ్యూల్?
భారత్, శ్రీలంక జట్ల మధ్య జూలై 13-25 తేదీల మధ్య 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ జరగాల్సిన సంగతి తెలిసిందే. అయితే ఇరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ల తేదీలు...
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డులకు సిఫారసు చేయబడిన క్రీడాకారులు వీళ్లే …
జాతీయ క్రీడా పురస్కారాలు-2021 లో భాగంగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచర్య, ధ్యాన్ చంద్ సహా పలు అవార్డుల కోసం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ...
టీ20 ప్రపంచ కప్-2021 యూఏఈ, ఒమన్ లో నిర్వహణ, ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచ కప్-2021 అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు యూఏఈ మరియు ఒమన్లలో జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం నాడు అధికారికంగా ప్రకటించింది. ఈ టీ20 ప్రపంచ...
టీ20 ప్రపంచ కప్-2021 కూడా యూఏఈ లోనే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 లో మిగిలిన మ్యాచులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో నిర్వహించాలని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా...
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ : వర్షం వలన తొలిరోజు ఆట రద్దు
సౌథాంప్టన్ లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యుటీసీ) ఫైనల్ 2021 తోలి ఆట పూర్తిగా రద్దు చేయబడింది. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు...
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ : వర్షం కారణంగా తొలిరోజు తొలి సెషన్ ఆట రద్దు
సౌథాంప్టన్ లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య భారత కాలమానం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యుటీసీ) ఫైనల్ 2021 ప్రారంభం కావాల్సి...