Home Search
మహమూద్ అలీ - search results
If you're not happy with the results, please do another search
సీఎం కేసీఆర్ పుట్టిన రోజున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ “కోటి వృక్షార్చన” కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ జన్మదినమైన...
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 8 డయాగ్నొస్టిక్స్ కేంద్రాలు ప్రారంభం
జీహెచ్ఎంసీ పరిధిలో పేదలకు ఉచిత వైద్య పరీక్షల అందించేందుకు ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్స్ కేంద్రాలను గురువారం నాడు తెలంగాణ రాష్ట్రమంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ మరియు...
హైదరాబాద్ లో ఉచిత తాగునీటి పథకం ప్రారంభం, నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితం
జీహెఛ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం గ్రేటర్...
తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో రోజురోజుకి కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్...
పంజాగుట్టలో స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన మంత్రులు
పంజాగుట్టలో నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ని జూన్ 19, శుక్రవారం నాడు రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే దానం...
వనపర్తి ఘటనలో పోలీసుల తీరుపై మంత్రి కేటిఆర్ ఆగ్రహం
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటుగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వనపర్తిలో జరిగిన ఓ ఘటనలో పోలీసులు...
కానిస్టేబుల్ శ్రీధర్ పై సస్పెన్షన్ వేటు
సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం వెలిమెల నారాయణ బాలికల కళాశాలలో విద్యార్థిని సంధ్యారాణి(16) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని, విద్యార్థిని కుటుంబానికి...
నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రతి సంవత్సరం నిర్వహించే నుమాయిష్ ఎగ్జిబిషన్ కు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ జనవరి 1, బుధవారం నాడు ప్రారంభమైంది....
తెలంగాణ వందశాతం సెక్యులర్ రాష్ట్రమే
తెలంగాణ రాష్ట్రం వందకు వందశాతం సెక్యులర్ రాష్ట్రమేనని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో డిసెంబర్ 20, శుక్రవారం సాయంత్రం ఎల్బి స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ...