Home Search
సోనియా గాంధీ - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ ప్రారంభం, పార్టీ అధ్యక్ష పదవిపై కీలక నిర్ణయం
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులు సహా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఇతర కీలక నాయకులను కూడా ఆహ్వానించినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్...
అర్నాబ్ గోస్వామి దంపతులపై దాడి
ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి దంపతులపై ఏప్రిల్ 22, బుధవారం అర్ధరాత్రి దాడి జరిగింది. స్టూడియో నుంచి విధులు ముగించుకుని తన సతీమణితో కలిసి కారులో ఇంటికి వెళ్తున్న...
మధ్యప్రదేశ్ సంక్షోభం – మోదీని కలిసిన జ్యోతిరాదిత్య సింధియా
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభం అంచున నిలుచుంది. కొన్ని రోజుల క్రితం 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడంతో మధ్యప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి,...
భారత రాజకీయాలను ప్రభావితం చేసిన మహిళా నేతలు
ప్రతి సంవత్సరం మార్చ్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. పురుషులతో సమానంగా రాజకీయాలు, విద్య, వైద్య, వ్యాపార, అంతరిక్షం, టెక్నాలజీ, బ్యాంకింగ్, క్రీడలు వంటి పలు రంగాల్లో...
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన అమరావతి రైతులు
రాజధాని అమరావతి ప్రాంత రైతులు, అమరావతి జేఏసీ నేతలు ఫిబ్రవరి 4, మంగళవారం నాడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును (మూడురాజధానుల బిల్లు) రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన నేపథ్యంలో...
సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకించిన కాంగ్రెస్ కు ప్రశాంత్ కిషోర్ ప్రసంశలు
దేశంలో పలు ప్రాంతాల్లో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లకు వ్యతిరేకంగా ప్రజలు, విద్యార్థులు నిరసనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 11న ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సీడబ్ల్యూసీ...
సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం, దేశంలో తాజా పరిస్థితులపై చర్చ
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జనవరి 11, శనివారం మధ్యాహ్నం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం జరుగుతుంది. అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలోనే ఈ సమావేశం ప్రారంభమైంది. మాజీ...
29న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణం
జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి మెజారిటీ స్థానాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు...
‘భారత్ బచావో’ ర్యాలీలో కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ నేతలు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 14, శనివారం నాడు 'భారత్ బచావో' ర్యాలీ చేపట్టింది. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన ఈ బహిరంగ సభకు కాంగ్రెస్...
కర్ణాటక ఉప ఎన్నికల్లో ఓటమితో సీఎల్పీ పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య
కర్ణాటక రాష్ట్రంలో 15 శాసనసభ స్థానాలకు డిసెంబర్ 5న నిర్వహించిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు జరిగింది. ఈ ఫలితాల్లో అధికార బీజేపీ అత్యధికంగా 12 స్థానాలు గెలుచుకోగా,...