Home Search
%E0%B0%A4%E0%B0%B2%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం
సికింద్రాబాద్లోని ప్రముఖ షాపింగ్ మాల్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నలుగురు మహిళలు సహా మొత్తం ఆరుగురు దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు....
రంజాన్ కు ప్రభుత్వపరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు, మంత్రులు తలసాని, మహమూద్ అలీ సమీక్ష
ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకొనే రంజాన్ కు ప్రభుత్వపరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్...
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా.. బల్కంపేట అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు, థ్రిల్ సిటీలో ఘనంగా వేడుకలు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ నగరంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో అనేకచోట్ల పలు సేవా కార్యక్రమాలు మరియు వివిధ సాంస్కృతిక...
రేపు సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా.. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో పలు సేవాకార్యక్రమాలు
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు 69వ జన్మదిన వేడుకలను శుక్రవారం (ఫిబ్రవరి 17, 2023) ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ...
హుస్సేన్ సాగర్లో ఫ్లోటింగ్ మ్యూజిక్ ఫౌంటెన్ను ప్రారంభించిన మంత్రులు తలసాని, మహమూద్ అలీ
హైదరాబాద్ మహా నగరంలో మరోక ప్రత్యేక ఆకర్షణ అందుబాటులోకి వచ్చింది. నగర ప్రజలకు, పర్యటకులకు మరింత ఆహ్లదం కలిగించేలా నగరంలోని లుంబినీ పార్క్ సమీపంలో హుస్సేన్సాగర్ లో ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెన్ ప్రారంభమైంది....
సికింద్రాబాద్ డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత పనులు ప్రారంభం.. వారం వ్యవధి పడుతుందన్న బల్దియా
సికింద్రాబాద్లోని మినిస్టర్ రోడ్డులో ఇటీవల భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న డెక్కన్ మాల్ భవనాన్ని కూల్చివేయడానికి బల్దియా సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూల్చివేత ప్రక్రియలో భాగంగా బుధవారం టెండర్ల ప్రక్రియ పూర్తవగా,...
కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి, నగరంలోని 91 వార్డులలో 115 శిబిరాలు: మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం పేద ప్రజలకు ఒక గొప్ప వరం లాంటిదని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని...
సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. 30 ఫైరింజన్లు, 70 ట్యాంకర్లతో మంటలు అదుపులోకి, ముగ్గురు గల్లంతు
సికింద్రాబాద్లో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాంగోపాల్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని నల్లగుట్ట ప్రాంతంలో గల ఒక స్పోర్ట్స్ సామగ్రి, కారు డెకర్స్ సామగ్రికి సంబంధించిన గోడౌన్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది....
వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం ఎంతో అనుకూలం: మంత్రి తలసాని
వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం ఎంతో అనుకూలంగా ఉన్నదని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం...
ఆగస్టు నాటికి విజయ తెలంగాణ మెగా డెయిరీ ప్లాంట్ ప్రారంభం – మంత్రి తలసాని శ్రీనివాస్
ఆగస్టు నాటికి విజయ తెలంగాణ మెగా డెయిరీ ప్లాంట్ ను ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం...