Home Search
%E0%B0%AE%E0%B0%B9%E0%B0%AE%E0%B1%82%E0%B0%A6%E0%B1%8D %E0%B0%85%E0%B0%B2%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
సికింద్రాబాద్ అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకి 3 లక్షల ఎక్స్ గ్రేషియా: హోంమంత్రి మహమూద్ అలీ
తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ సికింద్రాబాద్ లోని అగ్నిప్రమాద సంఘటన స్థలాన్ని మంగళవారం నాడు అగ్నిమాపక డీజీ సంజయ్ జైన్, హైదరాబాద్ నార్త్ జోన్ డి.సి.పి.చందన దీప్తి మరియు...
నగర పరిధిలో దళితబంధు పథకం అమలు తీరుపై మంత్రులు తలసాని, మహమూద్ అలీ సమీక్ష
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళిత బంధు పథకం దళితులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించేందుకు దోహదపడుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్...
నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సౌత్ జోనల్ కౌన్సిల్ భేటీ.. హాజరుకానున్న తెలంగాణ హోంమంత్రి...
నేడు కేరళ రాజధాని తిరువనంతపురంలో దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభింస్తున్నారు. శనివారం మొదలవుతున్న ఈ 30వ సదరన్ జోనల్ కౌన్సిల్...
హైదరాబాద్: చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ను ప్రారంభించిన హోం మంత్రి మహమూద్ అలీ
హైదరాబాద్ నగరంలో నూతనంగా నిర్మించిన చాంద్రాయణ గుట్ట ఫ్లై ఓవర్ను తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ శనివారం ప్రారంభించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రూట్లో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులను తప్పించడానికి...
శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీలేని విధానాన్ని అవలంభిస్తోంది: హోంమంత్రి మహమూద్ అలీ
శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీలేని విధానాన్ని అవలంభిస్తోందని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు. ఇతర మతస్తుల మనోభావాలను, విశ్వాసాలను దెబ్బతీసేవిధంగా మాట్లాడి తద్వారా అశాంతిని సృష్టించాలనుకునే...
కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే మణిహారంగా నిల్వనుంది: మంత్రి తలసాని శ్రీనివాస్
కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే మణిహారంగా నిల్వనున్నదని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం నూతనంగా నిర్మించిన కమాండ్...
మూసారాంబాగ్, చాదర్ ఘాట్ లలో మూసీనదిపై నూతన బ్రిడ్జిలు నిర్మిస్తాం: మంత్రి తలసాని
మూసారాంబాగ్, చాదర్ ఘాట్ లలో మూసీనదిపై నూతన బ్రిడ్జిలను నిర్మించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఇటీవల మూసీనది వరద...
మహిళలు, పిల్లలపై నేరాలుపై పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి మహమూద్ అలీ సమీక్ష
తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ హైదరాబాద్లోని లక్డీకాపూల్లోని తన కార్యాలయంలో గురువారం "మహిళలు మరియు పిల్లలపై నేరాలు" పై హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజేపీ, సీనియర్ మరియు ఇతర...
పేద, మద్య తరగతి ప్రజల సంతోషమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తలసాని
పేద, మద్య తరగతి ప్రజల సంతోషమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం కంటోన్మెంట్ నియోజకవర్గ...
మన బస్తీ-మన బడితో కార్పోరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనేదే లక్ష్యం: మంత్రి తలసాని
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులలో విద్యార్ధుల తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం మాసాబ్...