Home Search
%E0%B0%B0%E0%B1%8B%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D %E0%B0%B6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE - search results
If you're not happy with the results, please do another search
టీ20 ప్రపంచ కప్: ఇండియా, పాకిస్తాన్ మధ్య నేడే హై ఓల్టేజ్ మ్యాచ్
క్రికెట్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కీలక తరుణం వచ్చేసింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఆదివారం హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఈరోజు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో...
రెండో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం.. సిరీస్ సమం, రోహిత్ శర్మ సూపర్ షో
నాగ్పూర్లో శుక్రవారం జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం సాధించింది. వర్షం కారణంగా 8 ఓవర్లకే పరిమితమైన ఈ మ్యాచ్లో భారత్ చెలరేగింది. బ్యాటింగ్లో కెప్టెన్ రోహిత్ శర్మ, బౌలింగ్లో అక్షర్...
టీ20 ప్రపంచ కప్-2022: 15 మందితో కూడిన భారత్ జట్టు ఇదే…
టీ20 ప్రపంచకప్-2022 అక్టోబర్ 16 నుండి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా దేశంలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నాడు టీ20 ప్రపంచకప్ లో పాల్గొనే టీమిండియా జట్టును భారత...
వెస్టిండీస్ తో భారత్ రెండో టీ20 నేడే, మరో విజయంపై రోహిత్ సేన కన్ను
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నేడు (ఆగస్టు 1, సోమవారం) వార్నర్ పార్క్ స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.00 గంటల నుంచి ఈ టీ20...
భారత్-ఇంగ్లండ్ మధ్య నేడు రెండో టీ20.. బరిలోకి దిగనున్న విరాట్ కోహ్లీ, రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం!
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో కీలకమైన రెండో మ్యాచ్ నేడు జరుగనుంది. బర్మింగ్హామ్ లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్...
ఇంగ్లండ్తో కీలక టెస్టుకు ముందు టీమిండియాకు షాక్.. కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా
ఇంగ్లండ్తో కీలక టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మకు కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో శనివారం రోహిత్ శర్మకు రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ నిర్వహించగా,...
ఐపీఎల్-2022: ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు 12 లక్షల జరిమానా, ఎందుకంటే?
ఐపీఎల్-2022లో భాగంగా ముంబయి బ్రబౌర్న్ స్టేడియంలో మార్చి 28, ఆదివారం నాడు ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ టీ20 మ్యాచులో స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు...
రేపు బెంగళూరులో ఇండియా-శ్రీలంక మధ్య పింక్ బాల్ టెస్ట్
రేపు (శనివారం) భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టు ప్రారంభమవనుంది. అయితే, ఇది డే/నైట్ టెస్ట్ కావడం విశేషం. ఈ మ్యాచ్ లో పింక్ కలర్ బంతిని ఉపయోగించనున్నారు. మరోవైపు బెంగళూరులోని ఎం చిన్నస్వామి...
రేపు 100వ టెస్ట్ ఆడనున్న విరాట్ కోహ్లీ.. సెంచరీ సాధించాలని కోరుకుంటున్న అభిమానులు
విరాట్ కోహ్లీ 100వ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు. రేపు మొహాలీలో శ్రీలంకతో జరుగనున్న మొదటి టెస్ట్ ఈ చారిత్రక ఘట్టానికి వేదికవుతోంది. 50 శాతం మంది ప్రేక్షకులకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రేపు...
ఇండియా vs వెస్టిండీస్ ఫస్ట్ వన్డే: చారిత్రక 1000వ వన్డే మ్యాచ్ను గెలుచుకున్న భారత్
ఇండియా-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగుతున్న మూడు వన్డేల సిరీస్లో భారత్ బోణీ చేసింది. ఈ సిరీస్లో భాగంగా నిన్న (ఆదివారం) జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించింది. భారత జట్టుకు ఓవరాల్...