Home Search
గుడివాడ అమర్నాథ్ - search results
If you're not happy with the results, please do another search
‘యువశక్తి’ సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఏపీ మంత్రులు అంబటి రాంబాబు, అమర్నాథ్, ఎమ్మెల్యే పేర్ని నాని
జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం శ్రీకాకుళంలోని రణస్థలంలో నిర్వహించిన 'యువశక్తి' బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధికార వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ...
తెలంగాణలో ‘అమరరాజా’ కంపెనీ భారీ పెట్టుబడులు.. స్పందించిన ఏపీ మంత్రి అమర్నాథ్, కీలక వ్యాఖ్యలు
తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో విద్యుత్ వాహనాలకు వినియోగించే బ్యాటరీల తయారీ యూనిట్ను నెలకొల్పడానికి ప్రముఖ సంస్థ ‘అమరరాజా గ్రూప్’ భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్దమైన సంగతి తెలిసిందే. రూ.9,500 కోట్ల పెట్టుబడితో...
దావోస్లో స్టార్టప్ కంపెనీలతో ప్రత్యేక మీటప్ నిర్వహించాం, మున్ముందు ఏపీకి మరిన్ని పెట్టుబడులు – మంత్రి అమర్నాథ్
దావోస్లో స్టార్టప్ కంపెనీలతో ప్రత్యేక మీటప్ నిర్వహించామని, మున్ముందు రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటా, అక్కడినుంచే పాలన కొనసాగిస్తా – శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సీఎం జగన్
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని, అక్కడినుంచే పాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈమేరకు ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా రూ. 4,362 కోట్ల వ్యయంతో...
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: నేడు పలు కంపెనీలతో జగన్ సర్కార్ ఎంవోయూలు, హాజరుకానున్న పలువురు కేంద్రమంత్రులు
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సదస్సు ద్వారా ఏపీ ప్రభుత్వం తొలిరోజు అంచనాలకు మించి పెట్టుబడులను రాబట్టింది....
విశాఖలో నేటినుంచి రెండు రోజుల గ్లోబల్ టెక్ సమ్మిట్.. వర్చువల్గా ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నగరం వేదికగా నేటినుంచి రెండు రోజుల పాటు జరుగనున్న గ్లోబల్ టెక్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం వర్చువల్గా...
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు సమావేశం.. భారీ పరిశ్రమల ఏర్పాటుపై కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పరిశ్రమల...
ఏపీలో గూడు లేని పేదలకు జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టిస్తున్నాం, జనసేనాని తెలుసుకుని మాట్లాడాలి – మంత్రి బొత్స
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం తాడేపల్లిలో ఆయన మరో మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు....
విశాఖలో జరుగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 లోగోను ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది విశాఖపట్నంలో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనికి సంబంధించిన...