Home Search
జవహర్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం.. బీఏసీ సభ్యులుగా మంత్రులు పెద్దిరెడ్డి, జోగి రమేశ్ నియామకం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఇటీవల మంత్రిగా ప్రమోషన్ అందుకున్న జోగి రమేష్లను శాసనసభ బిజినెస్...
త్వరలో వరంగల్ సైన్స్ సెంటర్ లో టీఎస్కాస్ట్ ఆద్వర్యంలో ఎస్సీ, ఎస్టీ సెల్ ఏర్పాటు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వర్తమాన సమాజానికి అనుగుణంగా విద్యార్థులను శాస్త్ర-సాంకేతిక రంగాల వైపు నడిపించేందుకు, సంబంధిత రంగాల్లో విషయ వివేచన పెంపొందించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఇంద్రకరణ్...
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్గా రెండోసారిబాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం 9:45 గంటలకు శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం...
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ ఏర్పాటు: సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగరానికి అనుసంధానమై దినదినాభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమీకృతాభివృద్ధి, సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన...
రాష్ట్రంలో దసరా వరకు అన్ని పరీక్షలు వాయిదా: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంతో పాటుగా అన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దసరా వరకు అన్నిపరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా...
ఏపీలో జూన్ 12న స్కూల్స్ రీ-ఓపెన్ సందర్భంగా.. విద్యార్థులకు ‘విద్యా కానుక’ కిట్లు అందించనున్న సీఎం జగన్
2023-2024 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేనాటికి రాష్ట్రంలోని 39.95 లక్షల మంది విద్యార్థులకు 'జగనన్న విద్యా కానుక' కిట్లను అందజేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా ఏపీలో జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం...
ఇంటర్ వరకు అమ్మ ఒడి.. ఆపై విద్యాదీవెన, వసతి దీవెనతో విద్యార్థులకు అండగా ఉంటున్నాం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు (సబ్జెక్టు టీచర్లకు) బోధనా పద్ధతులపై ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్సులు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు....
సీఎం జగన్ కీలక నిర్ణయం.. మార్చి 15 నుంచి ఏపీలో పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 15 నుంచి ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన...
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: నేడు పలు కంపెనీలతో జగన్ సర్కార్ ఎంవోయూలు, హాజరుకానున్న పలువురు కేంద్రమంత్రులు
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సదస్సు ద్వారా ఏపీ ప్రభుత్వం తొలిరోజు అంచనాలకు మించి పెట్టుబడులను రాబట్టింది....
మార్చి 14న ఏపీ కేబినెట్ భేటీ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మార్చి 14, మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వెలగపూడి సచివాలయంలోని ఒకటో బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి...