Home Search
తోట - search results
If you're not happy with the results, please do another search
చత్తీస్ గడ్ లో తోటి జవాన్లపై కాల్పులు ఘటన, నలుగురు మృతి, ముగ్గురికి గాయాలు
చత్తీస్ గడ్ లోని సుకుమా జిల్లా మారాయిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ లో ఓ జవాన్, తోటి జవాన్లపై కాల్పులు జరిపిన ఘటన కలకలం సృష్టించింది. ఈ...
పామాయిల్ తోటలు పెంచి రైతులు అధిక ఆదాయం పొందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం: మంత్రి హరీశ్ రావు
వ్యవసాయం అనేది రోటీన్ ప్రక్రియ కాదని, మారుతున్న కాలానికి అనుగుణంగా, మార్కెట్ డిమాండుకు అనుగుణంగానే మారాలని రైతులకు మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. శనివారం నాడు నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో...
మెట్రోలో ప్రయాణించిన జనసేనాని పవన్ కళ్యాణ్, తోటి ప్రయాణికులతో సంభాషణ
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేశారు. మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు. వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ నిమిత్తం పవన్ కళ్యాణ్...
పొన్నూరు.. రైతుకంట కన్నీరు..!
గుంటూరుజిల్లా పొన్నూరులో రైతుల పొలాల్లో నీళ్లు లేవు కానీ.. ఐదేళ్లుగా కళ్లల్లో మాత్రం కన్నీళ్లే. కనీసం ఒక్క ఏడాదిలో కూడా పూర్తి పంట ఇంటికి తీసుకెళ్లలేకపోయారు. నీటి సమస్య.. విద్యుత్ సమస్య.. ప్రకృతి...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
వైసీపీ అయిదో జాబితా వచ్చేసింది..
ఏపీలో ఎన్నికల వేళ అధికార వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. రెండోసారి అధికారం దక్కించుకునేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అందరికంటే ముందే తమ గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతోంది. ఇప్పటి...
అధికార పార్టీ రాజకీయాలు మొదలు.. మునిసిపాలిటీల్లోనూ కాంగ్రెస్ జెండా
అధికారంలో ఉన్న పార్టీ యాక్టివ్ కావడం సాధారణమే. మెజార్టీ రాజకీయ నాయకులు కూడా అధికారంలో ఉన్న పార్టీ వెంటే నడవాలని భావిస్తారు. అలాగే అధికార పార్టీ కూడా క్షేత్రస్థాయి నుంచీ బలం పెంచుకునే...
ఎమ్మెల్యేలు, ఎంపీల్లో టికెట్ టెన్షన్..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో… మార్పులు చేర్పుల విషయంలో వైఎస్ జగన్ మరింత దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రెండు జాబితాల్లో 40 మంది వరకూ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేసిన వైసీపీ అధిష్టానం..మరికొన్ని గంటల్లో...
లక్షకు పైగా మెజార్టీతో ఎంపీగా గెలిచిన క్రికెటర్
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ బంగ్లాదేశ్ కెప్టెన్, ఆల్ రౌండర్ షకీబల్ హసన్. నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకొని వార్తల్లోకి ఎక్కుతుంటారు. తోటి ఆటగాళ్లతో వివాదాలు.. అభిమానులపై దాడి.. అంపైర్లతో దరుసుతనంతో నిత్యం...
27 మంది ఇంఛార్జ్లను మార్చిన జగన్.. రెండో జాబితా ఇదే..
వైసీపీ అధినేత, సీఎం జగన్ దూకుడు పెంచేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టేశారు. ఇప్పటికే 11 మంది ఇంఛార్జ్లను జగన్ మార్చేశారు. ఆ అంశం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కాక...