Home Search
పీఆర్సీ - search results
If you're not happy with the results, please do another search
పీఆర్సీ సమస్యపై ఉద్యోగులతో సంప్రదింపులకు కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ అంశంపై ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులకు జరిపేందుకు కమిటీ...
ముగిసిన ఏపీ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం.. పీఆర్సీ సహా కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం ప్రారంభమైన ఏపీ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. పీఆర్సీ సహా పలు కీలక అంశాలకు...
కొత్త పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు తగ్గవు – సీఎస్ సమీర్ శర్మ
కొత్త పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు ఏమాత్రం తగ్గవని ఏపీ సీఎస్ సమీర్ శర్మ స్పష్టం చేశారు. పీఆర్సీ విషయమై బుధవారం సమీర్ శర్మ మీడియాతో మాట్లాడారు. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గుతాయన్న ప్రచారం...
పీఆర్సీపై ఏపీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపులకు ముగింపు పడింది. పీఆర్సీపై ప్రకటన ఎప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఈ విషయంలో ఉద్యోగులకు జగన్ సర్కార్ ఫిట్మెంట్పై స్పష్టత ఇచ్చింది....
మరో 2, 3 రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తాం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీపై పంచాయితీ క్లైమాక్స్కు చేరింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్తో సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. మరో 2, 3 రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని...
నేడు ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ, పీఆర్సీపై తుది నిర్ణయం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పీఆర్సీకి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులతో ఇప్పటికే చర్చించారు. అలాగే అధికారులు,...
ఉద్యోగులకు శుభవార్త, పీఆర్సీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, పెన్షనర్లుతో కలిపి మొత్తం 9,21,037 మందికి 30 శాతం పీఆర్సీ ప్రకటిస్తూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటనకు రాష్ట్ర కేబినెట్...
పీఆర్సీపై ప్రకటన, సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులు
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణతో సహా, ఇతర సమస్యలను పరిష్కరిస్తూ సోమవారం అసెంబ్లీలో ప్రకటన చేసిన సందర్భంగా పలు ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్...
తెలంగాణలో పీఆర్సీ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు పీఆర్సీ (వేతన సవరణ) ప్రకటనకు అంతా సిద్ధమైంది. పీఆర్సీ ప్రకటనపై రాష్ట్రప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అనుమతి ఇచ్చింది. ముందుగా ఉద్యోగుల పీఆర్సీపై ప్రకటన చేసేందుకు ప్రభుత్వం...
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, శాసనసభలో పీఆర్సీపై ప్రకటన చేస్తానన్న సీఎం కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. మూడో రోజైన బుధవారం నాడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...