Home Search
ప్రధాని మోదీ - search results
If you're not happy with the results, please do another search
రేపు కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన, వైట్ఫీల్డ్ నుండి కృష్ణరాజపుర మెట్రో లైన్ కు ప్రారంభోత్సవం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (మార్చి 25, శనివారం) కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 10:45 గంటలకు చిక్క బళ్లాపూర్లో శ్రీ మధుసూదన్ సాయి ఇనిస్టిట్యూట్...
రేపు వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన, వన్ వరల్డ్ టీబీ సమ్మిట్ లో ప్రసంగం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (మార్చి 24, శుక్రవారం) వారణాసిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం 10.30 గంటలకు రుద్రకాష్ కన్వెన్షన్ సెంటర్లో వన్ వరల్డ్ టీబీ సమ్మిట్లో...
షహీద్ దివస్: భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్గురులకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
షహీద్ దివస్ (మార్చి 23) సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్, సుఖ్ దేవ్ మరియు రాజ్గురులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, "భగత్...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షాక్.. ప్రధాని మోదీపై పరువునష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష
గుజరాత్లోని సూరత్ కోర్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చింది. ప్రధాని మోదీపై పరువునష్టం కేసులో ఆయనను దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు గురువారం 2019లో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు...
కోవిడ్-19, ఇన్ఫ్లుయెంజా కేసుల పెరుగుదలపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం, కీలక సూచనలు
దేశంలో కోవిడ్-19, ఇన్ఫ్లుయెంజా పరిస్థితి, ఆరోగ్య మౌలిక సదుపాయాలు మరియు లాజిస్టిక్స్ యొక్క సంసిద్ధత, కోవిడ్ వ్యాక్సినేషన్ యొక్క స్థితి మరియు కొత్త కోవిడ్-19 వేరియంట్స్, ఇన్ఫ్లుయెంజా రకాలు, దేశంలో ప్రజలపై వాటి...
ఢిల్లీ బడ్జెట్పై వివాదం.. ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరారు. 75...
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇంట ఘనంగా ఉగాది మిలన్, హాజరైన ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు
న్యూఢిల్లీలోని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అధికారిక నివాసంలో సోమవారం "ఉగాది మిలన్" కార్యక్రమం ఘనంగా జరిగింది. వెంకయ్య నాయుడు నిర్వహించిన శ్రీ శోభకృత్ నామ సంవత్సర (ఉగాది) వేడుకలకు ప్రధాన మంత్రి...
పెట్రోల్ ధరల పెరుగుదలపై ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్న
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ఆకాశాన్ని అంటుతున్న ఇంధన ధరలపై ప్రధాని మోదీకి సూటి ప్రశ్న అంటూ...
భారత్-బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్లైన్ను ప్రారంభించిన ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా సంయుక్తంగా భారత్-బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్లైన్ (ఐబీఎఫ్పి)ని ఈరోజు (మార్చి 18, శనివారం) వర్చువల్ మోడ్లో ప్రారంభించారు. ఈ పైప్లైన్...
తెలంగాణతో పాటు మరో ఆరు రాష్ట్రాల్లో పీఎం మిత్రా మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు, ప్రధాని మోదీ ట్వీట్
తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో 5ఎఫ్ విజన్కు (ఫార్మ్->ఫైబర్->ఫ్యాక్టరీ-> ఫ్యాషన్-> ఫారిన్ వరకు) అనుగుణంగా టెక్స్టైల్స్ రంగాన్ని పెంచేందుకు పీఎం మిత్రా మెగా టెక్స్టైల్...