Home Search
బీసీసీఐ - search results
If you're not happy with the results, please do another search
శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్ లకు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ
భారత్, శ్రీలంక జట్ల మధ్య జనవరి 3, 5, 7 తేదీల్లో మూడు టీ20ల సిరీస్, జనవరి 10, 12, 15 తేదీల్లో మధ్య వన్డేల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ...
బంగ్లాతో మూడో వన్డేకి కెప్టెన్ గా కేఎల్ రాహుల్, కుల్దీప్ కు చోటు, రోహిత్ శర్మ గాయంపై బీసీసీఐ...
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడో వన్డే రేపు (డిసెంబర్ 10, శనివారం) ఉదయం 11.30 గంటల నుంచి జరగనుంది. బంగ్లాతో జరిగిన మొదటి రెండు వన్డేల్లో భారత్ జట్టు పరాజయం పాలవగా,...
శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగే హోమ్ సిరీస్ల షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ
శ్రీలంక, న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియాతో జరిగే హోమ్ సిరీస్ల షెడ్యూల్ను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గురువారం ప్రకటించింది. భారత్ యొక్క 2022-23 అంతర్జాతీయ హోమ్ సీజన్ జనవరిలో శ్రీలంకతో మూడు...
ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్ కు భారత్ మహిళల జట్టును ప్రకటించిన బీసీసీఐ
ఆస్ట్రేలియాలో జరగనున్న 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ కు భారత్ మహిళల జట్టును శుక్రవారం భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య డిసెంబర్ 9,...
క్రికెట్ అడ్వైజరీ కమిటీని నియమించినట్టు ప్రకటించిన బీసీసీఐ, సభ్యులు ఎవరంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) డిసెంబర్ 1, గురువారం తన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ)ని నియమించినట్లు ప్రకటించింది. ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీలో అశోక్ మల్హోత్రా, జతిన్...
బీసీసీఐ కీలక నిర్ణయం, నలుగురు సభ్యుల సెలక్షన్ కమిటీకి ఉద్వాసన
భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. చేతన్ శర్మ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీకి మొత్తానికి ఒకేసారి ఉద్వాసన పలికింది. టీ20 ప్రపంచకప్-2022లో భారత్ జట్టు...
బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్, వన్డే సిరీస్ లకు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య డిసెంబర్ 4, 7, 10 తేదీల్లో మూడు వన్డేల సిరీస్, డిసెంబర్ 14-18, 22-26 మధ్య రెండు టెస్టుల సిరీస్ బంగ్లాదేశ్ దేశంలో జరగనుంది. ఈ నేపథ్యంలో...
బీసీసీఐ సంచలన నిర్ణయం, ఇకపై పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు
భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పురుషులు/మెన్ క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు అందించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు సరికొత్త పే ఈక్విటీ విధానాన్ని బీసీసీఐ...
‘క్యాబ్’ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా పదవీకాలం ముగిసిన అనంతరం సౌరవ్ గంగూలీ తన తదుపరి అడుగులు వడివడిగా వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్ అసోసియేషన్...
బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా నియమితుడైన భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ
భారత మాజీ క్రికెటర్ మరియు 1983 ప్రపంచకప్ విజేత జట్టు సభ్యుడు రోజర్ బిన్నీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) 36వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ముంబైలో జరిగిన...