Home Search
బొత్స సత్యనారాయణ - search results
If you're not happy with the results, please do another search
ఆంధ్రప్రదేశ్లో ఒక్క ప్రభుత్వ స్కూల్ కూడా మూతపడలేదు – విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్లో ఒక్క ప్రభుత్వ స్కూల్ కూడా మూతపడలేదని స్పష్టం చేశారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను పెద్ద సంఖ్యలో మూసివేస్తున్నారన్న ప్రతిపక్షాల ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. దీనిపై...
ఏపీలో మౌలిక సదుపాయాలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈరోజు ఉదయం ఏపీలో మౌలిక సదుపాయాలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో కరెంటు, నీళ్లు, రోడ్లు లాంటి...
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉంది – మంత్రి బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు మళ్ళీ రాజధాని చుట్టూ తిరుగుతున్నాయి. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని ఆయన మరోసారి...
రాజధానిపై స్పష్టత కోసమే కమిటీ – బొత్స సత్యనారాయణ
శాసనసభా వ్యవహారాలు, రాజధాని అమరావతిపై కమిటీ, విశాఖ మెట్రో, మున్సిపల్ ఎన్నికలు వంటి పలు అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రాజధానిపై స్పష్టత కోసమే...
విశాఖ పొలిటికల్ తెరపై బొత్స ఝాన్సీ పేరు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గపడుతోండటంతో అన్ని పార్టీల కంటే ముందే.. అధికార వైసీపీ తమ అభ్యర్థుల ఎంపికలో కసరత్తు మొదలుపెట్టింది. కొన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులను మార్చేసిన వైసీపీ..తాజాగా...
ఏపీలో గూడు లేని పేదలకు జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టిస్తున్నాం, జనసేనాని తెలుసుకుని మాట్లాడాలి – మంత్రి బొత్స
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం తాడేపల్లిలో ఆయన మరో మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు....
మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు సఫలం.. ఫేస్ రికగ్నెజేషన్ యాప్కు అంగీకారం, నేటినుంచి అమలు
ఆంధ్రప్రదేశ్ లోని ఉపాధ్యాయులు ఎట్టకేలకు తమ పంతం వీడారు. రాష్ట్రప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నెజేషన్ యాప్ను వ్యతిరేకించిన ఉద్యోగులు తాజాగా తమ నిర్ణయం మార్చుకున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స...
ఏపీలో ఆగస్టు 1 నుంచి రేషన్ బియ్యం పంపిణీ.. ప్రకటించిన మంత్రులు బొత్స, కారుమూరి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా నిలిపివేసిన రేషన్ బియ్యం పంపిణీని ఆగస్టు 1 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు. సోమవారం...
‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని అర్హులందరికీ అందిస్తున్నాం, అయితే 75% హాజరు తప్పనిసరిగా ఉండాలి – మంత్రి బొత్స
'జగనన్న అమ్మ ఒడి' పథకంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో రూ. 1.96 కోట్ల నిధులతో నిర్మించిన వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ను గురువారం మంత్రి ప్రారంభించారు....
ఏపీ విద్యాశాఖతో ‘బైజూస్’ ఒప్పందంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు, మంత్రి బొత్స కౌంటర్
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుభవం ఉంటే సరిపోదని, అది నలుగురికి ఉపయోగపడాలని చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. అయితే మద్యం వ్యాపారం నిర్వహించుకునే బొత్స లాంటి...