Home Search
మంత్రి మల్లారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
జూన్ 22 నుంచి ఆషాఢ బోనాలు ప్రారంభం.. వేడుకల నిర్వహణకు రూ.15 కోట్లు – మంత్రి తలసాని శ్రీనివాస్...
హైదరాబాద్లో ఘనంగా నిర్వహించే ఆషాఢ బోనాల వేడుకలు వచ్చే నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని, జంటనగరాల్లోని అన్ని ఆలయ...
సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ.. 111 జీవో రద్దు, కుల వృత్తుల కుటుంబాలకు రూ.1 లక్ష సాయం...
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం నూతన సచివాలయంలో తొలి కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకొన్నారు. రాష్ట్రంలో కుల వృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న...
జవహర్నగర్ డంపింగ్ యార్డులో రూ. 250 కోట్ల కాలుష్య కారక వ్యర్థాల శుద్ధి ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ పరిధిలోని జవహర్నగర్ మరియు దాని పరిసర ప్రాంతాలలో నీటి కాలుష్యం లేకుండా చూసేందుకు గానూ, అక్కడి డంపింగ్ యార్డులో గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన కాలుష్య కారక వ్యర్థాలను శుద్ధి చేసే ప్రక్రియలో...
ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లుపై స్పందించిన మంత్రి కేటీఆర్.. ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపడంపై ఆమె సోదరుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. గురువారం దీనిపై ఆయన తెలంగాణ భవన్లో...
గతంలో రూ.400 ఉండే గ్యాస్ ధర నేడు రూ.1,100 దాటింది, ఇది పూర్తిగా బీజేపీ ప్రభుత్వ వైఫల్యమే...
డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను మరోసారి రూ.50 పెంచాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురు, శుక్రవారాల్లో తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నిర్ణయించింది. కాగా...
మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఇళ్ల స్థలాలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ, పలు అంశాలపై కీలక చర్చ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సోమవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమైంది. రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల...
రెండో దశ మెట్రో రైల్ లైన్ గొప్ప ప్రాజెక్టుగా నిలిచిపోతుంది, డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన: మంత్రి...
రెండో దశ మెట్రో రైలు లైను ఒక గొప్ప ప్రాజెక్టుగా నిలిచిపోతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం రాజేంద్రనగర్...
మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది సీఎం కేసీఆరే, వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే – మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నగరంలోని ఎల్బీనగర్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నివారణకు ఎల్బీనగర్ జోన్లో వ్యూహాత్మక నాలా...
ఐటీ, ఈడీ దాడులకు భయపడేది లేదు, ఇవి ముందే ఊహించాం – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మంగళవారం మంత్రి మల్లారెడ్డి ఇళ్ళు, కార్యాలయాలలో ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. మంగళవారం ఆయన...
రూ.143 కోట్ల వ్యయంతో నిర్మించిన నాగోల్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ)లో భాగంగా ఇప్పటికే అనేక ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ,...