Home Search
ముఖేష్ అంబానీ - search results
If you're not happy with the results, please do another search
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ముకేశ్ అంబానీ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఫిబ్రవరి 29, శనివారం నాడు రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను...
ఆసియాలో అత్యంత సంపన్నుడిగా స్థానం
కొత్త ఏడాదిలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ.. ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ధనవంతుల జాబితా విడుదలవగా..దానిలో అదానీ 12వ స్థానంలో నిలిచారు. ఆయన ఆదాయ నికర విలువ...
ఇండియాలో ఇది ఫస్ట్ టైమ్..ఎక్కడో తెలుసా?
ఒకప్పుడు ఏ బిజినెస్ చేసినా సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉండేది. కానీ రానురాను పోటీ పెరిగిపోడం వల్ల కస్టమర్లను ఆకట్టుకోవడంలో ముందున్నవాళ్లే బిజినెస్ లో సక్సెస్ను కూడా చూస్తున్నారు. దీంతో కస్టమర్లు అభిరుచులు,...
రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది? జియో ఫైబర్ కంటే బెటరేనా..!
సెప్టెంబర్ 19, వినాయక చవితతో రోజు రిలయన్స్ జియో .. ఎయిర్ ఫైబర్ను ప్రారంభించబోతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ తమ 46 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ...
వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన, ఏపీలో రోడ్ల కనెక్టివిటీ పెంచేందుకు...
విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం...
5జీ హై-స్పీడ్ సేవలను ప్రారంభించిన ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన సేవలను మరింతగా విస్తరించింది. గతంలో ప్రకటించినట్లుగా, దేశంలో నెక్స్ట్ జనరేషన్ హై-స్పీడ్ సేవలను ప్రారంభించింది. ఈ మేరకు రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ...
5G సేవలు ప్రారంభం, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశానికి ఈరోజు ప్రత్యేకమైన రోజు: పీఎం మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో 5G సేవలను ప్రారంభించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) ఆరవ ఎడిషన్ను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు...
భారతదేశపు అతిపెద్ద 5G స్పెక్ట్రమ్ వేలం ప్రారంభం.. బరిలో దిగ్గజ కంపెనీలు
టెలిఫోన్ మరియు ఇంటర్నెట్ డేటా సిగ్నల్స్ ను కలిగి ఉన్న భారతదేశపు అతిపెద్ద స్పెక్ట్రమ్ వేలం మంగళవారం నాడు ప్రారంభం అయింది. దీనిలో భాగంగా 4.3 లక్షల కోట్ల ఖరీదైన 72 గిటాహెట్జ్ల...
రిలయన్స్ జియోలో ఫేస్బుక్ రూ.43,574 కోట్ల భారీ పెట్టుబడి
దేశీయ ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ భారీ పెట్టుబడులు పెట్టింది. జియోలో 9.9 శాతం వాటాను ఫేస్బుక్ కొనుగోలు చేసింది. ఈ మేరకు 5.7 బిలయన్...
ప్రధాని మోదీతో ప్రముఖ పారిశ్రామికవేత్తల కీలక భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో జనవరి 6, సోమవారం నాడు దేశంలోని పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తల భేటీ అయ్యారు. ఫిబ్రవరి 1న 2020-21 సంవత్సరానికిగానూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమర్పించనుంది. ఈ నేపథ్యంలో దేశ...